కుక్కలేంటి.. కోటీశ్వరులేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు చదివింది నిజమే. గుజరాత్లోని బనస్కాంత జిల్లా కుష్కల్లో 200 కుక్కలున్నాయి. ఇవి ఎప్పుడూ ఆహారం కోసం వెతకవు.
రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్కు ప్రధాని నరేంద్రమోదీ నిధుల వరద పారిస్తున్నారు. గత ఆరు నెలల్లో స్వరాష్ట్రంలో ఏకంగా రూ.90 వేల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ, తాజాగా బుధవారం మరో రూ.
గుజరాత్ అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. రాష్ట్రంలోని 1,017 కార్పొరేట్ కంపెనీలు, పలు ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ఎన్నికల సంఘంతో (ఈసీ) ఓ అవగాహన ఒప్పంద�
Bilkis Bano Case | బిల్కిస్ బానో నిందితుల విడుదలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమర్థించారు. ‘ప్రభుత్వం, సంబంధిత వ్యక్తులు నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది చట్టబద్ధమైన ప్రక్రియ. కాబట్టి నేన�
Road Accident | గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కును బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వడోదరాలోని కపురాయ్ బ్రిడ్జిపై మంగళవారం తెల్లవారుజామ
బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఆదరణ ప్రారంభమైందని హైదరాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, దళితరత్న మాణిక్రావు, నాయకులు దండూరి శంకర్ చెప్పారు.
గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఒకేసారి విడుదల అవుతుందనుకొన్న రాజకీయ పార్టీలు, పరిశీలకుల అంచనాలను తారుమారు చేస్తూ ఎన్నికల కమిషన్ ఒక్క హిమాచల్కు మాత్రమే షెడ్యూల్ విడుదల చేస�
శుక్రవారం ప్రకటించాల్సిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసిందని ఆరోపించారు. ‘మెగా వాగ్దానాలు, మరిన్ని ప్రారంభోత్సవాలు' చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీకి మరింత సమయం ఇవ�
Gujarat elections:గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం ౩ గంటలకు ప్రకటన చేయనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గుజరాత్ అసెంబ్లీ టర్మ్ ముగుస్�
కేరళలో మహిళల నరబలిపై విచారణ కొనసాగుతున్న సమయంలోనే గుజరాత్లో మరో దారుణం జరిగింది. ఆర్థికపరమైన లాభాలు కలుగుతాయనే నమ్మకంతో తమ 14 ఏళ్ల కూతురిని ఓ కన్నతండ్రి క్షుద్రపూజలు చేసి చంపినట్టు తెలుస్తున్నది.