2017 ఎన్నికలతో పోలిస్తే ఈసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గింది. మొదటి దశలో గురువారం 89 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా.. 63.31 శాతం పోలింగ్ నమోదైంది
Moustache | గుజరాత్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న మగన్భాయ్ సోలంకి మాత్రం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పొడవాటి మీసాలు పెంచుకునే యువతకు ప్రత్యేక భత్యం ఇచ్చేలా ప్ర�
Vande Bharat Express | ఇండియన్ రైల్వేస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ తరచూ ప్రమాదాలకు గురవుతోంది. ఈ ట్రైన్ ప్రారంభమైన రెండు నెలల్లోనే మూడు సార్లు ట్రాక్పైకి వచ
‘గుజరాత్లో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) కేవలం 8 ఏండ్లలో నిర్మించిన గుజరాత్ ప్రభుత్వానికి.. వసతుల లేమితో 60 ఏండ్లుగా కునారిల్లుతున్న పాఠశాలలు, అంగన్వాడీలను బాగుచేసే సోయి లేకుండ�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 56.88 శాతం పోలింగ్ నమోదైంది.
గుజరాత్కు చెందిన వైశాలి మెహతా నవతరం వ్యాపారవేత్త. తాను పనిచేస్తున్న డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అకారణంగా అవమానించడంతో.. కోపంతో రిజైన్ చేసి న్యూయార్క్ వెళ్లింది. అక్కడ పండ్ల రసాలను తలపించే సిరప్లు �
Arvind Kejriwal | పంజాబ్ ఫలితాలే గుజరాత్లోనూ పునరావృతం అవుతాయని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సూరత్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ�
MIM | ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం డీఎంసీ ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులను
ఇక్కడ డ్యామ్ కడితే.. రాష్ట్రంలోని భూములన్నీ సస్యశ్యామలం అవుతాయ్' అని అధికారులు చెప్పగానే ఆ ఆదివాసీలు పొంగిపోయారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. తరతరాలుగా ఉంటున్న తమ నివాస, వ్యవసాయ భూములను ప్రభుత్వానిక�
Bengaluru | ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన రెండేండ్ల పసిబిడ్డను చంపి, తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. తన బిడ్డకు కడుపు నిండా ఆహారం పెట్టేందుకు తన వద్ద డబ్బు లేదని, అందుకే బిడ్డను చంపానని తండ్రి పోలీసుల ఎద
Porbandar | గుజరాత్లోని పోర్బందర్లో అనుకోని ఘటన చోటుచేసుకున్నది. డిసెంబర్లో జరుగబోయే ఎన్నికల విధుల నిర్వహణకు వచ్చిన ఓ జవాన్.. తన సహచరులపై కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు పారామిలిటరీ జవాన్లు