ఆరేండ్ల ఎడంతో జరిగిన ఈ రెండు ఘటనలు తీవ్ర విషాదమైనవే. అయితే, దేశానికి ప్రధాని అయిన ఓ వ్యక్తి వీటిపై ఏ విధంగా స్పందించాలి? రెండు ఘటనలను వేర్వేరుగా చూస్తే, ఆ వ్యక్తిని ప్రధానిగా అనుకోగలమా? అయితే, మన గౌరవ ప్రధా�
Gujarat | గుజరాత్లోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. ఘటనపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ �
Cable bridge | గుజరాత్లోని మోర్బి జిల్లాలో జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదం రాజ్కోట్ ఎంపీ ఇంట్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో రాజ్కోట్ బీజేపీ ఎంపీ అయిన మోహన్భాయ్ కళ్యాణ్జీ కుందరియా కుటుంబానికి
Gujarat | గుజరాత్లో మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 141కు పెరిగింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. మోర్బి జిల్లాలోని మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి కేబుల్
ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్కు వేల కోట్ల ప్రాజెక్టుల వెల్లువ కొనసాగుతూనే ఉన్నది. రూ.22 వేలకోట్ల విలువైన సీ-295 రవాణా విమానాల తయారీ కంపెనీ నిర్మాణానికి వడోదరలో ప్రధాని ఆదివారం శంకుస్థాపన చేశారు.
కేంద్రం నిర్వాకంతో కునారిల్లుతున్న రైతన్న దుస్థితికి అద్దం పట్టే సంఘటన ఇది.. కార్పొరేట్ ప్రభుత్వాలు ఏలుతున్న దేశంలో అన్నదాతల దారుణ పరిస్థితికి వాస్తవ రూపం ఇది.. పెట్టుబడికి పెట్టిన పైసలు కూడా రాక పంటనం
అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్ వెళ్తుండగా ఖుద్వేల్, గోల్వాడ్ గ్రామాల మధ్య రోడ్డు పక్కన వరుసగా నిల్చొన్న బీజేపీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు.
‘ప్రజలందరికీ, అన్ని ఆవాస ప్రాంతాలకు సురక్షిత మంచినీరు అందివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోం’.. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు చేసిన వాగ్ధానం ఇది. ఆయన చెప్పినట్టే 2018 నాటిక�
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఎయిర్బస్ సీ-295 ట్రాన్స్పోర్టు ఎయిర్క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏర్పాటు కానున్నది. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం ఉద్దేశించిన ఈ విమానాల తయారీని ఎయిర్బస్-టాటా గ్రూపు
Fire Haircut | కేశాల అలంకరణ కోసం ఇటీవల కాలంలో రకరకాల పద్ధతులను పాటిస్తున్నారు. ఫ్యాషన్కు తగ్గట్టుగా సెలూన్లు సైతం పలు రకాల హెయిర్ కట్లతో ప్రజలను ఆకర్షిస్తున్నాయి. షాట్ హెయిర్ కట్ అని.. ఫేడ్, బజ్, సైడ్ కట్
దేశంలోనే మొట్టమొదటి మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూఎస్ 580 4మ్యాటిక్ మోడల్ ఎలక్ట్రిక్ కారును గుజరాత్కు చెందిన డాక్టర్ దంపతులు రిధం సేత్, పూజా సొంతం చేసుకున్నారు.
దీపావళి వేడుకల సందర్భంగా గుజరాత్లోని వడోదరలో మతఘర్షణలు చెలరేగాయి. సోమవారం రాత్రి వడోదరలోని పానిగేట్ ప్రాంతంలో ఈ ఘర్షణలు జరిగాయి. హింసకు కచ్చితమైన కారణం తెలియదని వడోదర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ �
Gujarat | నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లీకుమారుడిపై ఓ ఆవు దాడి చేసింది. ఆ ఆవు దాడి నుంచి తల్లీ తన బిడ్డ ప్రాణాలను కాపాడుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.