వివేక్ అనే వ్యక్తి కోసం గుజరాత్ నుంచి వచ్చిన రూ.2 కోట్ల హవాలా డబ్బును టాస్క్ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్లో స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేయడంతో హవాల�
Banjara Hills | మునుగోడు ఉపఎన్నిక వేళ రాజధాని హైదరాబాద్లో భారీగా నగదు పట్టుబడుతున్నది. నగరంలోని బంజారాహిల్స్లో అక్రమంగా చేతులు మారుతున్న హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి గుజరాత్లోని సూరత్కు చెందిన 70 మంది టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్�
Vinod Kumar | ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. ఆరు నెలల కాలంలో సుమారు రూ. 80,000 కోట్ల దేశ సంపదను ఒక్క గుజరాత్ రాష్ట్రానికే తరలించారని, మోదీ �
Gujarat Elections | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో గుజరాత్ వ్యాప్తంగా ఆప్ ప్రచారం ప్రారంభించింది. వడోదరలో ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ర్యాలీ నిర
Gujarat | గుజరాత్లోని అరేబియా సముద్ర తీర ప్రాంతంలోని జాఖవ్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడింది. తీర ప్రాంత గస్తీ దళాలు, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కలిసి చేపట్టిన తనిఖీల్లో 50 కిలోల హెరాయిన
అబద్ధాలు చెప్పడంలో, వాటిని ప్రచారం చేయడంలో బీజేపీని మించినవారు ఎవరూ లేరని మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా చిట్చాట్లో అన్నారు. బీజేపీ చెప్పిన విషయాలనే తాము ప్రజల్లో చర్చకు పెడుతామని, వారు చేసిందేమిట�
సాధారణంగా రైలు ఢీకొడితే అవతలివైపు ఎవరున్నా ఎగిరి అర కిలోమీటర్ ఆవల పడతారు. కానీ, బర్రెలు ఢీకొట్టినందుకే వందే భారత్ రైలు ముందు పార్టు ఊడిపోయింది. ఇంజిన్ ముందు భాగం పాడైపోయింది.
గుజరాత్లో ఆప్ ఓట్లను చీల్చేందుకు బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఐబీ నివేదిక ద్వారానే ఈ విషయం కూడా తెలిసిందని చెప్పారు.
లంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ, చర్యల వల్ల స్వచ్ఛతలో రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్ పట్టణ విభాగంలో దేశంలో రెండో స్థానంలో నిలిచింది.
రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కాషాయ పార్టీలను మట్టికరిపించి ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) అధికారం అప్పగించాలని ఆ రాష్ట్ర ప్రజలకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విజ్ఞప్తి చేశారు.
Gujarat | గుజరాత్లోని (Gujarat) వల్సాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున వల్సాద్లోని జాతీయ రహదారి 48పై ఓ కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు
పదేండ్ల క్రితం వరకు ఎడారిని తలపించిన తెలంగాణలో ఇప్పుడు ఎటుచూసినా పచ్చదనమే కనిపిస్తున్నదని గుజరాత్ రైతు లు ప్రశంసించారు. అనతి కాలంలోనే తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంద�