యువభారతాన్ని పీల్చిపిప్పి చేస్తున్న మాదకద్రవ్యాల కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, చాపకింద నీరులా డ్రగ్స్ మాఫియా అంతకంతకూ విస్తరిస్తూనే ఉన్నది. డ్రగ్స్ సరఫరాకు పోర్టులు కల్పవృక్షాలుగా మా�
‘గర్బా’ నృత్య ప్రదర్శనలపై పన్ను వర్తింపు ఎంట్రీ పాస్లపై 18% జీఎస్టీ విధింపు ఈ ఏడాది నుంచి అమలుకు నిర్ణయం చనియా చోలీ డ్రెస్పై 5-12% జీఎస్టీ గుజరాత్లో పెద్ద ఎత్తున నిరసనలు అహ్మదాబాద్, ఆగస్టు 3: నవరాత్రి ఉత్స�
Borewell | ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్లో ఓ చిన్నారి బోరుబావిలో పడిపోయింది. సురేంద్రనగర్ జిల్లాలోని గజన్వవ్ గ్రామానికి చెందిన ఓ బాలిక శుక్రవారం
అహ్మదాబాద్ : గుజరాత్లోని బొటాడ్ జిల్లాతో పాటు అహ్మదాబాద్లోని పలు గ్రామాలకు చెందిన వ్యక్తులు కల్తీ మద్యం సేవించడంతో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో బొటాడ్ ఎస్పీ కరణ్ రాజ్ వాఘేలా, అహ్మ�
Gujarat | కల్తీ మద్యం 21 మందిని బలి తీసుకోగా.. మరికొందరు ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన గుజరాత్లో చోటు చేసుకున్నది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), అహ్మదాబాద్ క్రైమ్ బ్రా
సోలార్ మాడ్యూల్స్ సరఫరా చేస్తానంటూ నగరానికి చెందిన ఓ వ్యాపారి నుంచి రూ.8.7 కోట్లు కాజేసిన గుజరాత్ వాసిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ కథనం ప్రకా�
బీజేపీ పాలిత గుజరాత్పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం కురిపించారు.
ఈ ఏడాది డిసెంబర్లో జరుగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వస్తే గుజరాత�
గుజరాత్ వేదికగా సెప్టెంబర్లో మొదలయ్యే జాతీయ క్రీడల్లో ప్రాచీన విద్యగా పేరొందిన యోగా, మల్కాంబ్కు చోటు దక్కింది. ఇప్పటికే ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో వీటిని ప్రవేశపెట్టగా, తాజాగా 36వ జాతీయ క్రీడల్లో అ�
అహ్మదాబాద్ : గుజరాత్ రాజధాని గాంధీ నగర్ కేంద్రంగా కొనసాగుతోన్న ఇంటర్నేషనల్ చైల్డ్ పోర్నోగ్రఫీ రాకెట్ను జామ్నగర్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అ�
కొత్త పార్లమెంట్పై ఏర్పాటు చేయాలని కేంద్రానికి దళితుల వినతి వెయ్యి కిలోల లోహంతో తయారు చేసిన నవసర్జన్ ట్రస్ట్ అంబేద్కర్ బొమ్మతోపాటు అంటరానితనంపై 15 భాషల్లో రాతలు అహ్మదాబాద్, జూలై 18: స్వాతంత్య్రం వచ్�
Train Derails | పశ్చిమ రైల్వేలోని రత్లాం రైల్వే డివిజన్లో మరో భారీ ప్రమాదం జరిగింది. ఢిల్లీ-ముంబై మార్గంలో దాహోద్ సమీపంలో గూడ్స్ రైలు 16 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో ట్రాఫిక్ స్తంభించడం
అహ్మదాబాద్, జూలై 17: ఫొటోను చూడగానే ఏదో గ్రహశకలం పడి రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడిందని అనుకుంటున్నారా? కానేకాదు. గుత్తేదారులతో అవినీతిపరులైన అధికారులు కుమ్మకైతే అభివృద్ధి పనులు ఎంత నాసిరకంగా ఉంటాయో.. తెలి
ఓ బాలుడు సదరా కోసం చేసిన పని మరో బాలుడి ప్రాణం తీసింది. బాలుడి పురీషనాళంలో అతడి స్నేహితుడు ఎయిర్కంప్రెసర్ చొప్పించడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అనంతరం ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ �
గుజరాత్లో భారీ వర్షాల కారణంగా రైలు రద్దై దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఐఐటీ మద్రాస్కు చెందిన ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విద్యార్థికి భారతీయ రైల్వే అసాధారణమైన సేవలను అందించింది. విద్యార్థి సత్యం గాధ్�