కేంద్రం నిర్వాకంతో కునారిల్లుతున్న రైతన్న దుస్థితికి అద్దం పట్టే సంఘటన ఇది.. కార్పొరేట్ ప్రభుత్వాలు ఏలుతున్న దేశంలో అన్నదాతల దారుణ పరిస్థితికి వాస్తవ రూపం ఇది.. పెట్టుబడికి పెట్టిన పైసలు కూడా రాక పంటనం
అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్ వెళ్తుండగా ఖుద్వేల్, గోల్వాడ్ గ్రామాల మధ్య రోడ్డు పక్కన వరుసగా నిల్చొన్న బీజేపీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు.
‘ప్రజలందరికీ, అన్ని ఆవాస ప్రాంతాలకు సురక్షిత మంచినీరు అందివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోం’.. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు చేసిన వాగ్ధానం ఇది. ఆయన చెప్పినట్టే 2018 నాటిక�
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఎయిర్బస్ సీ-295 ట్రాన్స్పోర్టు ఎయిర్క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏర్పాటు కానున్నది. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం ఉద్దేశించిన ఈ విమానాల తయారీని ఎయిర్బస్-టాటా గ్రూపు
Fire Haircut | కేశాల అలంకరణ కోసం ఇటీవల కాలంలో రకరకాల పద్ధతులను పాటిస్తున్నారు. ఫ్యాషన్కు తగ్గట్టుగా సెలూన్లు సైతం పలు రకాల హెయిర్ కట్లతో ప్రజలను ఆకర్షిస్తున్నాయి. షాట్ హెయిర్ కట్ అని.. ఫేడ్, బజ్, సైడ్ కట్
దేశంలోనే మొట్టమొదటి మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూఎస్ 580 4మ్యాటిక్ మోడల్ ఎలక్ట్రిక్ కారును గుజరాత్కు చెందిన డాక్టర్ దంపతులు రిధం సేత్, పూజా సొంతం చేసుకున్నారు.
దీపావళి వేడుకల సందర్భంగా గుజరాత్లోని వడోదరలో మతఘర్షణలు చెలరేగాయి. సోమవారం రాత్రి వడోదరలోని పానిగేట్ ప్రాంతంలో ఈ ఘర్షణలు జరిగాయి. హింసకు కచ్చితమైన కారణం తెలియదని వడోదర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ �
Gujarat | నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లీకుమారుడిపై ఓ ఆవు దాడి చేసింది. ఆ ఆవు దాడి నుంచి తల్లీ తన బిడ్డ ప్రాణాలను కాపాడుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కుక్కలేంటి.. కోటీశ్వరులేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు చదివింది నిజమే. గుజరాత్లోని బనస్కాంత జిల్లా కుష్కల్లో 200 కుక్కలున్నాయి. ఇవి ఎప్పుడూ ఆహారం కోసం వెతకవు.
రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్కు ప్రధాని నరేంద్రమోదీ నిధుల వరద పారిస్తున్నారు. గత ఆరు నెలల్లో స్వరాష్ట్రంలో ఏకంగా రూ.90 వేల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ, తాజాగా బుధవారం మరో రూ.
గుజరాత్ అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. రాష్ట్రంలోని 1,017 కార్పొరేట్ కంపెనీలు, పలు ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ఎన్నికల సంఘంతో (ఈసీ) ఓ అవగాహన ఒప్పంద�
Bilkis Bano Case | బిల్కిస్ బానో నిందితుల విడుదలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమర్థించారు. ‘ప్రభుత్వం, సంబంధిత వ్యక్తులు నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది చట్టబద్ధమైన ప్రక్రియ. కాబట్టి నేన�