గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీని మరో కొత్త కేసులో అస్సాం పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. ప్రధాని మోదీపై అభ్యంతరకరమైన ట్వీట్లు చేశారన్న ఆరోపణలతో గత గురువారం మేవానీని తొలిసారి అరెస్టు చేశారు. కోక్రా�
గుజరాత్ యొక్క.. గుజరాత్ చేత.. గుజరాత్ కొరకు.. గుజరాత్ వైపు.. కొత్త నిర్వచనం అంటూ మంత్రి కేటీఆర్ ఫైర్ ప్రధాని మోదీవి గాంధీ మాటలు.. గాడ్సే చేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ దాడులు కుల, మత వి
సమాఖ్య స్ఫూర్తికి పదేపదే తూట్లు పొడుస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన ప్రాజెక్టులను తన సొంత రాష్ట్రమైన గుజరాత్కు తర�
రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. గుజరాత్లోని దాహోద్ జిల్లాలో రూ.21,969 కోట�
అహ్మదాబాద్: రెండు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం గుజరాత్ను సందర్శించారు. వడోదర సమీపంలోని హలోల్ పారిశ్రామిక ప్రాంతంలో బ్రిటన్కు చెందిన భారీ యంత్రాల కొత్త జేస
దళిత నేత జిగ్నేష్ మేవానీ అరెస్ట్పై మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. అసమ్మతిని మీరు అణిచివేసినా సత్యాన్ని ఏమార్చలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం ట్వీట�
Jignesh Mevani | గుజరాత్ కాంగ్రెస్ నేత, వడ్గామ్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని (Jignesh Mevani) అసోం పోలీసులు అరెస్టు చేశారు. ట్వీట్కు సంబంధించిన కేసులో పాలన్పూర్ సర్క్యూట్ హౌస్ వద్ద బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో అదుపులోక
Boris Johnson | రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ చేరుకున్నారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా గుజరాత్లోని అహ్మబాద్లో అడుగుపెట్టారు. ఆయనకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేం�
తెలంగాణ నుంచి గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీలు మోదీని ఏదీ అడగరు. నేరుగా ఆయనను చూసుడు కూడా డౌటే. కిటికీ నుంచి చూసి వస్తరనుకుంట. ఆ నలుగురు ఎంపీలది ఒక్కో రకం. కరీంనగర్లో గెలిచినాయనకు అక్కడ్నే దిక్కులేదు. నిజామ�
తెగువకు, తెలివికే కాదు నడవాల్సిన తొవ్వను వెతుక్కోవడంలో కూడా తెలంగాణ యువతది ప్రగతిశీల దృక్పథమే. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. తన ప్రాంతాన్నే కాదు, ఈ దేశాన్ని నూతన దారుల్లో నడిపించే ప్రయత్నం చేసిన నాయకత్వాల �
ఐపీఎల్ 2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో చెన్నైపై గుజరాత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. డేవిడ్ మిల్లర్ (94 నాటౌట్ 51 బంతుల్
ఐపీఎల్ 2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఆరంభంలోనే తడబడింది. 20 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు గుజరాత్ నష్టపోయింది. తొలి ఓవర్లోనే శ�