గత మూడేండ్లలో మోదీ గుజరాత్కు 15 సార్లు వెళ్లారు. వెళ్లిన ప్రతిసారి వరాలు జల్లులు కురిపించారు. కానీ ఎనిమిదేండ్లుగా తెలంగాణకు 8 సార్లు కూడా రాలేదు. వచ్చిన ఏడు సార్లయినా రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారు తప్ప �
అహ్మదాబాద్ : గుజరాత్ కచ్ జిల్లాలోని ముంద్రా పోర్ట్ సమీపంలోని ఓ కంటైనర్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సుమారు 56 కిలోల కొకైన్ను స్వాధీనం చేసుకుంది. పట్టుకున్న కొకైన్ విలువ అంతర్జాతీ�
ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ ఓటమి బరిలోకి దిగిన తొలి సీజన్లో గుజరాత్ టైటాన్స్ దుమ్మురేపింది. నిలకడైన ఆటతీరుతో ప్లే ఆఫ్స్కు చేరిన హార్దిక్ సేన.. తొలి క్వాలిఫయర్లో రాజస్థాన
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం. అవినీతి అంటేనే తమకు తెలియదని, లంచాలు లేని పాలన అందిస్తామని గొప్పలు చెప్పుకొనే బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో సాక్షాత్తూ సీఎం భూపేంద్ర పటేల్ పర్సనల్
లీగ్లో అడుగుపెట్టిన తొలిసారే పాయింట్ల పట్టిక టాప్లో నిలిచిన జట్టు ఓ వైపు.. అప్పుడెప్పుడో లీగ్ ఆరంభ సీజన్లో టైటిల్ గెలిచిన టీమ్ మరో వైపు.. మిడిలార్డర్లో హిట్టర్లతో దట్టంగా ఉన్న జట్టు ఒకటైతే.. ఆరెంజ్
క్రికెట్ పరంగా సొంత రాష్ట్రంతో అనుబంధాన్ని భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా దాదాపుగా తెంచేసుకున్నాడు. ఇప్పటికే దేశవాళీ టోర్నీలో బెంగాల్ తరఫున ఆడేందుకు నిరాకరించాడు
రెండ్రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న ఒక యువకుడికి దారుణమైన అనుభవం ఎదురైంది. పెళ్లి సమయంలో తనకు ఇచ్చిన బహుమతులను ఓపెన్ చేస్తుండగా ఘోరం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్లోని నవసారి జిల్లాలో మి
అహ్మదాబాద్ : గుజరాత్లోని మోర్బి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హల్వాడ్లోని సాగర్ ఉప్పు ఫ్యాక్టరీ గోడ కూలి.. 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమా
ఎవరూ ఊహించని విధంగా ఆకాశంలో నుంచి కొన్ని ఇనుప గోలీలు రెండు గ్రామాల్లో పడ్డాయి. వాటిని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని గుర్త
అహ్మదాబాద్: గుజరాత్లో గత కొన్ని రోజులుగా వింతగా ఉన్న లోహపు బంతులు ఆకాశం నుంచి రాలి పడుతున్నాయి. తాజాగా సురేంద్ర నగర్ జిల్లా సైలా గ్రామంలోని పంటపొలాల్లో చెల్లా చెదురుగా పడి ఉన్న వింత వస్తువులను గ్రామస్
అభివృద్ధిలో ముందున్నామంటూ గొప్పలు చెప్పుకొనే బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గడచిన ఐదునెలల్లో నాలుగుసార్లు ప్రజలపై విద్యుత్తు చార్జీల భారం మోపింది. తాజా పెంపుతో ఫ్యూయల్ �
హైదరాబాద్ : తెలంగాణలో అసమర్థ ప్రభుత్వం ఉందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ఎవరిది అసమర్థ ప్రభుత్వం అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్�