2014లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రోజుల్లో బీజేపీ నేతలు.. కనపడ్డ ప్రతి మైకులో ఊదరగొట్టిన నినాదం ‘గుజరాత్ మాడల్'. గుజరాత్లో ఏదో అద్భుతం జరిగిపోయిందనీ.. మోదీ హయాంలో స్వర్గధామంగా మారిపోయిందన్న లెవల్లో �
గుజరాత్ రాష్ట్రం భూతల స్వర్గమే అన్న చందంగా బీజేపీ నేతలు చెబుతుంటారు. ఇప్పుడు గుజరాత్ ప్రజలకు, పారిశ్రామిక వేత్తలకు పెద్ద ఇబ్బంది వచ్చిపడింది. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ విద్యుత్ సంక్ష
అన్నదాతల ఉద్యమానికి జడిసి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా గుజరాత్లో గిరిజనుల ఆందోళనకు తలొగ్గింది. పార్-తాపి-నర్మదా నదుల అనుసంధాన ప్రాజెక్టుపై వెనకడుగు వేసింది. ప్రాజెక్టున�
Bharuch | గుజరాత్లోని భరూచ్ పట్టణంలో ఓ ఇళ్లు కుప్పకూలింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం భరూచ్ (Bharuch) పట్టణంలోని బాంబఖానాలో ఉన్న ఓ ఇళ్లు కుప్పకూలిపో
వ్యవసాయానికి కరెంటు అవసరమని గుర్తించి, రైతులకు 8 గంటల నిరంతరాయ విద్యుత్తు అందజేయాలని నిర్ణయించినందుకు రాష్ట్రంలోని రైతుల తరఫున ముఖ్యమంత్రి భూపేంద్రపటేల్, ఆర్థికమంత్రి కాను దేశాయ్కు కృతజ్ఞతలు
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఢిల్లీలో ఉన్న పతార ఏందో.. ఆయన ప్రకటనలకు, ఇచ్చే హామీలకు ఎంత విలువ ఉన్నదో, తెలంగాణపై కేంద్రానికి ఎంత అక్కసో తెలియడానికి ఈ ఉదాహరణ చాలు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ హైదరాబాద్లో