కండ్ల ముందే కొమ్మలు మాడిపోతుంటే తట్టుకోలేని ఓ నిమ్మ తోట రైతు తోటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. అప్పు చేసైనా సరే కాపాడుకునేందుకు ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పడుతున్నాడు.
వేసవి రాకముందే కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. భూగర్భజలాలు అడుగంటి బావులు, బోర్లతోపాటు జలాశయాల్లోనూ నీటి మట్టాలు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో గ్రామా ల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వ�
ఈ ఏడాది లోటు వర్షపాతం, ప్రాజెక్టుల్లో కరువైన నీటి లభ్యత కారణంగా జిల్లాలో భూగర్బ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గత నెలలో 8.68 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ నీటి మట్టం.. ఈ నెలలో 10.06 మీటర్లకు పడిపోయింది.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జలసవ్వడులు చూసిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరువుఛాయలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టుల నీళ్లొస్తే యాసంగిలో సిరులు పండిస్తామనుకున్న రైతులకు ఇప్పుడు పెట్టుబడులు కూడా మీద�
అనధికార కరెంట్ కోతలు, అడుగంటిన భూగర్భ జలాలకు తోడు కాల్వల ద్వారా నీరందక పోవడంతో వరిపైరు ఎండుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో రైతు రాచపల్లి దుర్గయ్�
సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. దేవాదుల నీటిని విడుదల చేయకపోవడంతో చెరువులు, కాల్వలు ఎండిపోతున్నాయి.
అన్నదాతలకు మళ్లీ పాత రోజులు వస్తున్నాయి. చెరువులు, కుంటల్లో నీళ్లు అడుగంటి.. బోర్లు, బావులు ఎండిపోయి సాగుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఓవైపు మానేరు ఎండిపోవడం, డీబీఎం 38 కాలువ ద్వారా ఎస్సారెస్పీ నీళ్లు రాకపోవ�
జిల్లాలో రోజురోజుకూ భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఎక్కడ చూసినా రైతులు సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కోటగిరి మండల కేంద్ర సమీపంలోని జైనాపూర్ శివారులో భూగర్భ జలాలు అడుగ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కరెంట్ కష్టాలు తప్పడం లేదు. వచ్చి పోయే విద్యుత్తో మోటర్లు కాలిపోతున్నాయి. తరచూ మోటర్లు కాలడంతో రైతులకు పెట్టుబడి తడిసి మోపెడవుతుంది.
పురాతన బావుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరుగుతాయని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని కోదండరామాలయం, గోపాలస్వామి ఆలయాల్లో ఉన్న పురాతన బావుల పరిశుభ్రత పనులను ఆదివార�
నెర్రులు బారిన పంటను చూసి రైతన్న కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నయ్.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెంపులేకుండా కరెంట్.. పుష్కలంగా సాగునీరు ఉండడంతో ఎవుసం సాఫీగా సాగింది.. కల్లబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ �
వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు వేగంగా పడిపో తున్నాయి. గత ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో బోర్లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. వ్యవసాయానికి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం,
బీడువారిన పొలాలు...ఎండిన చెరువులు.. తెగిన చెరువు కట్టలు.. మరమ్మతులకు నోచుకోని చెరువులు.. చుక్కా నీరు పోయని బోర్లు.. ఇదంతా పదేండ్ల కిందట సమైక్యపాలనలోని దుస్థితి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత పదేం�
యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారిం ది. కరెంట్ కష్టాలు అధికమవడం.. జూ రాల, నెట్టెంపాడ్, ఆర్డీఎస్, తుమ్మిళ్ల త దితర ప్రాజెక్టుల కింద నీటి లభ్యత లేకపోవడంతో రై తులు క్రాఫ్ హాలిడే ప్రకటించారు. బోర్ల కింద అక్కడక