దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన మహాసముద్రం చెరువు గండి పనులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మోక్షం లభించింది. చిన్ననీటి వనరు అయినా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించిన సీఎం కేసీఆర్ ముం�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, చెక్డ్యామ్ల నిర్మాణాలు, ఇతర జలసంరక్షణ చర్యలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి.
నిర్మల్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఫలితంగా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. జిల్లావ్యాప్తంగా 52 డిజిటల్ వాటర్ మీటర్లలో ప్రతినెలా భూగర్భజలాల ల�
చుక్క నీటిని వృథాగా పోనీయకుండా తెలంగాణ ప్రభుత్వం చెక్డ్యాంల నిర్మాణంతో చెక్ పెడుతున్నది. జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం మండలంలో చెక్డ్యాంలు నిర్మాణం చేసేందుకు నిధులు �
“చుక్క నీటి కోసం నోళ్లు తెరిచిన బీళ్లు.. నేల తల్లిని క్షోభపెట్టేలా పాతాళానికి తవ్విన బోర్లు.. వానలు లేక బావులు ఎండి బావురుమన్న రైతులు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రంగారెడ్డి జిల్లాలో నెలకొన్న పరిస్థి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ సత్ఫలితాలను ఇస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత చిన్న నీటి వనరులను పునరుద్ధరించడానికి ‘మిషన్ కాకతీయ పథకం’ కింద చెరువుల మరమ్మతులు చేపట్టింది. �
చెరువే ఊరికి ఆదెరువు.. చెరువులో నీళ్లుంటే గ్రామంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. రైతులతోపాటు మత్స్యకారులు, వివిధ కులవృత్తుల వారికి ఉపాధి దొరుకుతుంది. గతంలో ఈరిజర్వాయర్లో నీటి నిలువ చాలా తక్కువ ఉండేది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణతో పాటు పూడికతీతతో చెరువులన్నీ వేసవి కాలంలో కూడా నిండుకుండలా జలకళను సంతరించుకుంటున్నాయి.
భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడం.. పంట ఉత్పత్తుల ధరలు పెరగడంతో భూమి యజమానులు కూడా కౌలు రేట్లు పెంచుతున్నారు. కొంత భూమి ఉన్న రైతులు మరికొంత కౌలుకు తీసుకుని సాగు చేసినా.. ఇప్పుడు పెరిగిన ధరలతో ఆందోళన చెందుతున్న�
సమైక్య రాష్ట్రంలో కరువు, కక్షలతో కొట్టుమిట్టాడిన ఈ ప్రాంతంలో 60ఫీట్ల లోతు బావి తీస్తే చాలీచాలని నీళ్లు వచ్చేవి. దీంతో రైతులు బావిలోనే 100 నుంచి 150ఫీట్ల లోతు బోర్లు వేసేది. అయినా.. బోర్లు అరగంట పోసి ఆగిపోయేది. 200
కాళేశ్వరం జలాలు నలు దిశలా పారేలా నిర్మించిన కాలువలు జీవనదిని తలపిస్తున్నాయి. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పనులు పూర్తి కాగా, వరదకాలువ మూడు రిజర్వాయర్లుగా మారింది. వరదకాలువ నుంచి ఎస్సారెస్పీ ప్రధాన కాలువల�
Hyderabad | ఒకవైపు మిషన్భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తుండటం, మరోవైపు జలసంరక్షణకు ఇంకుడుగుంతల తవ్వకంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న సమగ్ర చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. 4 మీటర్లకుపైగా భూగర్భ జలా
వేసవి ఆరంభంలోనే భానుడు భగ భగ మంటుండడంతో ఆ ప్రభావం భూగర్భ జలాలపై పడింది. ఏప్రిల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఈసారి ఫిబ్రవరిలోనే నమోదు కావడంతో జిల్లాలోని 25 మండలాల్లో గతేడాదితో పోలిస్తే భూగర్భ జలాల్లో పాక్షిక