ఈ ఏడాది భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఫ్లోరైడ్, కాఠిన్యత గణనీయంగా తగ్గింది. ఇటీవల భూగర్భ జల శాఖ అధికారులు నిర్వహించిన నీటి నాణ్యత పరీక్షల్లో ఈ విషయం తెలిసింది.
కాంక్రీట్ జంగిల్గా మారిన నగరంలో కుండపోత వర్షాలు కురిసినా నీరు ఇంకే మార్గమే కరువైంది. ఫలితంగా మూసీలోకి చేరి వృథా అవుతున్నది. ఈ నేపథ్యంలోనే వాననీటి సంరక్షణ, భూగర్భ జలవనరుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి స
భూగర్భంలో ఎక్కడ, ఎంత నీటి మట్టం ఉన్నది? ఏ సమయంలో తగ్గిపోతున్న ది? ఎప్పుడు పెరుగుతున్నది? వంటి అంశాల ను ఎప్పటికప్పుడు కచ్చితత్వంతో లెక్కించేలా భూగర్భ జలశాఖ చర్యలు చేపట్టింది.
వానకాలం ముగియడంతో అధికారులు వాటర్షెడ్-2.0 పథకం అమలుపై దృష్టి సారిస్తున్నారు. గత ఏప్రిల్లో ప్రారంభమైన ఈ పథకంలో 20 జిల్లాల్లో 34 క్లస్టర్లలో 1.41 లక్షల హెక్లార్లను ఎంపిక చేశారు
వనపర్తి : వనపర్తి జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు కారణంగానే వనపర్తి జిల్లాలో 4.40 మీట�
పారిశ్రామిక, వాణిజ్య, గృహ సముదాయాల్లో భూగర్భ జలాల వినియోగానికి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) తీసుకోవడం తప్పనిసరి అని కేంద్ర జల్శక్తిశాఖ మరోసారి నోటిఫికేషన్ జారీచేసింది.
పరిగి, జూన్ 28 : కుంటల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగి మండలం ఇబ్రహీంపూర్ గ్రామం శివారులో రూ.10లక్షలతో కుంట నిర్మాణ పనులను ఎమ్మెల్యే మ�
వ్యవసాయం, గృహ, పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడం, ఉష్ణోగ్రతలు అధికమవుతుండడంతో భూగర్భ జలాలు సైతం అడుగంటిపోతున్నాయి. దీంతో ఏ ప్రాంతంలో
రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టాలు పెరిగాయి. రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణానికి మించి 30 శాతం అధికంగా వర్షపాతం నమోదయ్యింది. దీంతో సరాసరి సగటు భూగర్భ జలాల నీటిమట్టం 8.73 మీటర్లుగా నమోదైంది.
కరువు మండలాల్లోనూ నీటి గలగలలు భూగర్భజలశాఖ తాజా నివేదికలో వెల్లడి హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జల ప్రదాయిని.. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా రాష్ట్రంలో భూగర్భ జలాల స్థాయి గణనీయంగా పెరిగింది.
సిద్దిపేట : వాటర్ అవార్డు 2020 కోసం సిద్దిపేట మున్సిపాలిటీ పంపిన దరఖాస్తును పరిశీలించిన కేంద్రం క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకునేందుకు బుధవారం ఢిల్లీ నుంచి వచ్చిన గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధిక�
జూన్తో పోలిస్తే జూలైలో 3.71 మీటర్లు పెరిగిన భూగర్భ జలాలు నెల రోజుల్లో అంచనాకు మించి 52 శాతం అధిక వర్షపాతం సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ) : వానకాలం ఆరంభంలోనే ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షాలు భూగ�
రాష్ట్రంలో ఉబికి వస్తున్న భూగర్భ జలాలు గతేడాది జూలైతో పోల్చితే 3.19 మీటర్లమేర ఎదుగుదల కాళేశ్వరంతో నడివేసవిలోనూ పెరిగిన నీటిమట్టాలు హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): అడుగంటిన భూగర్భ జలాలు ఇది తెలంగాణ ని