Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాగులు, వంకలకు పునరుజ్జీవం వచ్చింది. పుష్కలమైన నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక వాగులపై చెక్ డ్యాం నిర్మాణం చేపట్టడంతో �
ఒకనాడు పల్లెర్లు మొలిచిన పంట పొలాలు నేడు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో బీళ్లు వారిన భూములు స్వరాష్ట్రంలో ధాన్యపు సిరులను కురిపిస్తున్నాయి. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన చెర�
భద్రాద్రి జిల్లాలో సురక్షిత స్థాయిలోనే భూగర్భజలాలు స్థిరంగా ఉన్నాయి. గడిచిన పదేళ్లుగా భూగర్భజలాలు సురక్షితస్థాయిలో ఉంటున్నాయి. జిల్లాలోని 17 మండలాల్లో అనుకున్నస్థాయిని మించి వర్షపాతం 20 శాతం ఎక్కువగా న�
ఈ ఏడాది భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఫ్లోరైడ్, కాఠిన్యత గణనీయంగా తగ్గింది. ఇటీవల భూగర్భ జల శాఖ అధికారులు నిర్వహించిన నీటి నాణ్యత పరీక్షల్లో ఈ విషయం తెలిసింది.
కాంక్రీట్ జంగిల్గా మారిన నగరంలో కుండపోత వర్షాలు కురిసినా నీరు ఇంకే మార్గమే కరువైంది. ఫలితంగా మూసీలోకి చేరి వృథా అవుతున్నది. ఈ నేపథ్యంలోనే వాననీటి సంరక్షణ, భూగర్భ జలవనరుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి స
భూగర్భంలో ఎక్కడ, ఎంత నీటి మట్టం ఉన్నది? ఏ సమయంలో తగ్గిపోతున్న ది? ఎప్పుడు పెరుగుతున్నది? వంటి అంశాల ను ఎప్పటికప్పుడు కచ్చితత్వంతో లెక్కించేలా భూగర్భ జలశాఖ చర్యలు చేపట్టింది.
వానకాలం ముగియడంతో అధికారులు వాటర్షెడ్-2.0 పథకం అమలుపై దృష్టి సారిస్తున్నారు. గత ఏప్రిల్లో ప్రారంభమైన ఈ పథకంలో 20 జిల్లాల్లో 34 క్లస్టర్లలో 1.41 లక్షల హెక్లార్లను ఎంపిక చేశారు
వనపర్తి : వనపర్తి జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు కారణంగానే వనపర్తి జిల్లాలో 4.40 మీట�
పారిశ్రామిక, వాణిజ్య, గృహ సముదాయాల్లో భూగర్భ జలాల వినియోగానికి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) తీసుకోవడం తప్పనిసరి అని కేంద్ర జల్శక్తిశాఖ మరోసారి నోటిఫికేషన్ జారీచేసింది.
పరిగి, జూన్ 28 : కుంటల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగి మండలం ఇబ్రహీంపూర్ గ్రామం శివారులో రూ.10లక్షలతో కుంట నిర్మాణ పనులను ఎమ్మెల్యే మ�
వ్యవసాయం, గృహ, పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడం, ఉష్ణోగ్రతలు అధికమవుతుండడంతో భూగర్భ జలాలు సైతం అడుగంటిపోతున్నాయి. దీంతో ఏ ప్రాంతంలో
రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టాలు పెరిగాయి. రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణానికి మించి 30 శాతం అధికంగా వర్షపాతం నమోదయ్యింది. దీంతో సరాసరి సగటు భూగర్భ జలాల నీటిమట్టం 8.73 మీటర్లుగా నమోదైంది.
కరువు మండలాల్లోనూ నీటి గలగలలు భూగర్భజలశాఖ తాజా నివేదికలో వెల్లడి హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జల ప్రదాయిని.. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా రాష్ట్రంలో భూగర్భ జలాల స్థాయి గణనీయంగా పెరిగింది.