నిరుడి వరకు రందీలేకుండా యాసంగి పంట లు పండించిన రైతులు ఈఏడు ఆగమాగమవుతుండ్రు. అందుకు ఎండాకాలం వచ్చిరాగానే భూగర్భజలాలు అడుగంటిపోవడమే కారణం. చలికాలంలో కూడా ఎండ తీవ్రత ఉండడం, ఎండాకాలం ఆరంభంలోనే ఏసిన పంటలకు న
ఎలబోతారం గోసపడుతున్నది. నాడు పసిడి పంటలతో కళకళలాడిన ఆ పల్లె, ఇప్పుడు సాగునీటికి అల్లాడిపోతున్నది. ఇన్నాళ్లూ గ్రామానికి ఆదరువుగా ఉన్న ఊరచెరువు ఈ సారి భరోసా ఇవ్వకపోవడంతో వంద ఎకరాలను బీడు పెట్టాల్సి వచ్చి�
నిజామాబాద్ జిల్లాలోని పలుచోట్ల ఆదివారం చిరుజల్లులు కురిశాయి. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై చల్ల గాలులు వీస్తున్నాయి. ధర్పల్లి మండల కేంద్రంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో వరిసాగుచేస్తున్న రైతులు �
వికారాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. వేసవికి ముందే నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడం అన్నదాతలను ఆందోళన కలిగిస్తున్నది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి చలితోపాటు ఎండ తీవ్రత కూడా పెరుగడంతోనే �
ధన్వాడ మండలంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. మండలంలోని గున్ముక్ల చెరువులో తప్పా ఏ ఒక్క చెరువులో నీరు కనిపించడం లే దు. ఎంనోనిపల్లి గ్రామంలో సాయికుమార్ అనే రైతు బోరు కింద వరి పంటను సాగు చేశాడు.
మెదక్ జిల్లాలో అప్పుడే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నీటికోసం ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఫిబ్రవరి నెలాఖరులోనే భూగర్భ జలాలు అడుగంటాయి. ఇంకా పూర్తిస్థాయిలో ఎండలు పెరిగితే నీటి కటకట తీవ్రంగా ఉండే ప�
మొయినాబాద్ మండలంలో యాసంగి పంటల సాగు కాలం ముగింపు దశకు వచ్చింది. జనవరి రెండో వారానికి వరి నాట్లు పూర్తి కావాల్సి ఉన్నది. కలుపు తీసి ఎరువులు వేసుకునే సమయంలోనూ రైతులు ఇంకా నాట్లు వేస్తున్నారు.
కరువు సమయానికి కాళేశ్వరం జలాలు యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చి చేరుతున్నాయి. వేసవి కాలంలో సైతం చెరువులు జలకళ సంతరించుకున్నాయి. యాసంగి సీజన్లో రైతులకు సాగునీటి సమస్య రాకుండా చూడాలన్న గత బీఆర్ఎస్ ప్�
వేసవికి ముందే జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. మరోపక్క రోజురోజుకూ భూగర్భజల మట్టం పాతాళానికి పడిపోతున్నది.
Telangana | రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగి సాగులో రైతన్నలు కష్టాల పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కృష్ణా బేసిన్లో పలు ప్రాజెక్టులకు క్రాప్ హాలిడే ప్రకటించగా, గోదావరి బేసిన్లోనూ పరిస్థితి ఆశించిన�
ఈసారి యాసంగికి సాగునీటి తిప్పలు తప్పేటట్టులేవు. సరైన వర్షాలు కురువకపోవడంతో ఎన్నడూ లేనివిధంగా ఏడాది భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో రైతులెవరూ పంటలను సాగు చేసే సాహసం చేయడంలేదు.
;ఆశించిన స్థాయిలో లేకపోవడంతో యాసంగిలో ఆయకట్టుకు నీరందించే పరిస్థితి లేదు. వానకాలంలో వరికి మంచి ధర రావడంతో యాసంగిలో వరి సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు.