హైదరాబాద్ మహా నగరంలో బెంగళూరు తరహా నీటి కొరత తలెత్తకున్నా... ప్రజలు పొదుపు పాటిస్తేనే నీటి కటకటను అదుపు చేయవచ్చని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్రెడ్డి స్పష్టం చేశారు.
బావులు ఎండడం..భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలను కాపాడేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఊషన్నపల్లెకు చెందిన చందిన ముస్కు అనంతరెడ్డి ఎకరం భూమిలో మక్క సాగు చేశాడు.
సాగునీటి ముప్పు ముంచుకొస్తున్నది. వేసవి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కరువు తాండవం చేస్తుండగా.. భూగర్భ జలాలు క్రమక్రమంగా పాతాళానికి పడిపోతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో గతేడాది 5.5 మీటర్ల �
మండలంలోని బొల్లేపల్లి, మల్లారం, అయిటిపాముల, చెర్వుఅన్నారం గ్రామాల పరిధిలోని ఏఎమ్మార్పీ ఆయకట్టు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఓ వైపు కాల్వకు నీటిని విడుదల చేయకపోవడం, మరో వైపు ఆయకట్టు పరిధిలో బ�
తలాపున గోదారి, మరోవైపు సాగర్ ప్రాజెక్టు కాలువలు, జిల్లా నడిమిట్లో ప్రధాన రిజర్వాయర్లు ఉన్నప్పటికీ సాగునీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రతరమవుతున్నది. రెండు కాదు.. ఒక్కో ఏరియాలో మూడు పంటలు సైతం పండించిన చరిత్
నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధికి కనీసం రెండు తడులు నీరందిస్తే రెండు లక్షల ఎకరాల్లో పంట చేతికొచ్చేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేస్తున్నది. ఇటీవల ఎండలకు నీళ్లు లేక పంటలను ఎంతో కష్టపడి కాపాడుకుంటున్న రైతులకు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కన్నీటి బాధలు విగుల్చుతున్నాయి. ‘మూలిగే నక్కపై తాటిపండు పడింది’..
మీకు వాటర్ బోర్డు ట్యాంకర్ కావాలా? ఐతే ఇప్పటికిప్పుడు బుక్ చేసుకుంటే రెండు రోజుల నిరీక్షణ తప్పదు ..ఎందుకంటారా వాటర్ ట్యాంకర్ కోసం రోజుకు దాదాపు వందలాది మంది వెయింటింగ్ లిస్ట్లో ఉంటున్నారు.
ఆరుగాలం కష్టించి పనిచేసే రై తులు ఏటా ఏదో ఒకరూపంలో పంటలను నష్టపోతూ నే ఉన్నారు. ఉంటే అతివృష్టి, లేదా అనావృష్టి ఈ రెం డింటికీ మధ్య రైతులు నలిగిపోతున్నారు. వ్యవసాయా న్నే నమ్ముకొని జీవనం సాగించే రైతులకు పంట మం�
గతేడాది మాదిరి ఈ ఏడాది యాసంగిలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పం టలు సాగు చేసుకోవచ్చన్న రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పంట పొలాలకు సాగునీరు లేక బీటలు బారుతున్నాయ
ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంటలు చేతికందే సమయంలో సాగునీరు లేకపోయింది. దీంతో చేసేది లేక రైతు లు పంటలను బీళ్లు పెట్టడం.. పశువులకు వదిలేయడం చేస్తున్నారు. మక్తల్కు చెందిన రైతు లక్ష్మీకాంత్రెడ్డి యాసంగి�
తలాపునే ప్రాజెక్టులు ఉన్నా.. సాగు నీరు మాత్రం సున్నా..! కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పదేండ్లలో ఎన్నడూ లేని నీళ్ల కరువును రైతులు ఇప్పుడు కనులారా చూస్తున్నారు. ఓ వైపు భూగర్భ జలాలు అడుగం
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కొండాపూర్కు చెందిన బాకి మొగిలి అనే రైతు తనకున్న ఓ బోరు బావి సహాయంతో ఎకరం పొలంలో వరిని సాగు చేశాడు. ఎకరం పొలం దాదాపుగా ఎండిపోయింది. వడ్లూరి కనకాచారి అనే రైతు రెండెకరా�