ఐదో జాతీయ వాటర్ అవార్డుకు వికారాబాద్ జిల్లా ఎంపికైందని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. గురువారం కేంద్ర జల వనరుల శాఖ, భూగర్భ జల బోర్డు సభ్యుల బృందం జిల్లాలో పర్యటించి.. నీటి సంరక్షణకు తీసుక�
నగరంలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు వాటర్ ట్యాంకర్లు వరస కడుతున్నాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో ఇండ్లలో ఉండే బోర్ల నుంచి సరిగ్గా నీళ్లు రాకపోవడంతో హైదరాబాద్లో సా�
తుంగభద్ర నది తడారింది. దాదాపు ఐదారునెలలుగా నీటి ప్రవాహం అడుగంటింది. నదిలో నీటిలభ్యత లేకుండా పోయింది. ప్రస్తుతం రాళ్లు తేలి ఎక్కడ చూసి నా ఇసుక మేటలు కనిపిస్తూ నీటిజాడ కరువైంది. గతేడాది ఇదే సమయంలో నదిలో నీట
రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు లోలోతుకు పడిపోయాయి. నిరుడు ఏప్రిల్తో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్లో దాదాపు 1.74 మీటర్ల లోతుకు జలాలు తగ్గిపోయాయి. ఈ మేరకు భూగర్భజలశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికనే స్పష్టం చేస్
ఇంకుడు గుంతల నిర్మాణంపై పలు ప్లంబర్లు, మేస్త్రీలకు ఇచ్చిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వాతావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వ
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలుకు చెందిన రైతులు పరికపల్లి వెంకటేశ్వర్లు, బుచ్చిరాములు ఊరచెరువు బావి కింద యేటా నాలుగు ఎకరాల్లో వరి పొలం సాగు చేస్తున్నారు. వానకాలం, యాసంగిలో 34 పుట్ల వడ్ల�
జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా జిల్లాలో ఉపాధి హామీ పనులకు ఏకంగా లక్ష మందికిపైగా కూలీలు హాజరవుతున్నారు.
తాగునీటి కోసం బయ్యారం మండలం నామాలపాడు ప్రజలు అరిగోస పడుతున్నారు.గ్రామంలో 120 ఇండ్లు ఉండగా, 350 జనాభా ఉంది. కొద్ది రోజులుగా గ్రామానికి తాగునీటి సరఫరా సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి భూమి ప
నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని ఆ యా గ్రామాల్లో సాగునీరు లే క పంటలు ఎండిపోతున్నా యి. మండలంలో దాదాపు అన్ని గ్రామాలకు చెందిన రైతుల పొలాలు ఎకరం మొదలుకొని మూడెకరాల వరకు ఎండుతూనే ఉన్నాయి. కొన్ని పల్లెల్లో �
గ్రేటర్లో వాటర్ ట్యాంకర్ పొందాలంటే అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందే..!! భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.. అందుకే వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ ఉంది? అయినా సరే ట్యాంకర్ బుక్ చేసిన 12 గంటల్లోగా ఇస్తామంటున్న
వేసవి వచ్చిందంటే చాలు నగరాలు, పట్టణాల్లో భూగర్భజలం అడుగంటిపోతున్నది. నీటి కటకట తీవ్రమవుతున్నది. ఇలా ఎద్దడి రాకుండా ఉండాలంటే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి.
భూగర్భజలాలు అడుగంటి రైతులు కరువు కోరల్లో చిక్కుకున్నారని, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎండిన పంట పొలాలను పరిశీలిస్తుంటే, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తూ ఎంజాయ్ చ�
కష్ట కాలంలో రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నది. భూగర్భ జలాలు అడుగంటుతుండడంతోపాటు వడగండ్లు, అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడుతున్నది.