పెద్దపల్లి జిల్లాలో భూగర్భ జలాలు (Ground Water) అడుగంటుతున్నాయి. దీంతో అన్నధాతలు సాగు కష్టాలు అనుభవించక తప్పడం లేదు. మార్చిలోనే ఎండలు మండిపోతుండటం, తలాపునున్న గోదావరి ఎడారిగా మారడంతో రోజు రోజుకు భూగర్భ జలాలు పడ�
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టం లోలోతుకు పడిపోతున్నది. వేసవికి ముందే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్, మే నెలల్లో మరింత అధఃపాతాళానికి పడిపోనున్నది. ఒక్క నెలలోనే సగటున 1.22 మీటర్ల లోతుకు భూగర్భజలమట్టం పడ
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తెట్టకుంట తండాకు చెందిన రైతు ఇస్లావత్ యాకూబ్ పొట్ట దశకు వచ్చిన తన వరి పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. రెండు ఎకరాల పొలంలో వరి పంట సాగు చేయగా, బోర్లలో చుక్క న�
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఎస్సారెస్పీ కాల్వలో నీరు వారానికి ఒకసారి వస్తుండం.. మండుతున్న ఎండలకు కాల్వ తడవడం వరకే సరిపోతున్నది. చెరువుల్లోకి సాగునీరు వచ్చే అవకాశం లేకపోవడంతో భూగర్భజలాలు అడ
పదేండ్లు ఆనందంగా ఉన్న రైతన్న నేడు ఆందోళన చెందుతున్నాడు. ఏడాదికాలంగా ఆగమవుతున్నాడు. పంటకు చివరి తడులు అందక అల్లాడిపోతున్నాడు. వరి వేసిన నేల నీరందక నెర్రెలు బారి పచ్చని పంట పొలాలు కండ్ల ముందే ఎండిపోతుంటే �
పదేండ్లు వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్న రైతులు..ఏడాది కాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి సాగుపై ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రాక, మరోవైపు సాగునీరు అందక ఆగమాగమవుతున
భూగర్భజలాలు అంతకంతకూ దిగజారిపోతూ నగరవాసులకు కలవరం పుట్టిస్తున్నాయి. మరింత పాతాళానికి చేరుకుంటూ ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని అపార్టుమెంట్లు, నివాసగృహాల్లో బోర్లలో నీటి మట్టం మరింత �
రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతున్నది. దీంతో బోర్లు, వ్యవసాయబావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ప్రభుత్వం సాగునీటిపై దృష్టి పెట్టకపోవడంతో ఈ యాసంగిలో వేసిన పంటలు ఎండిపోతున్నాయి.
పచ్చని పైర్లు ఎండిపోతున్నాయి. పొలాలు నెర్రెలు బారుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడం, బోర్లు వట్టిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కండ్ల ముందే పంట వాడిపోతుండడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. యాసంగి ప్రారంభంలోనే సాగు నీటి సమస్య మొదలైంది. భూగర్భ జలాలు అడుగంటుతుండటం, చెరువుల్లో నీటి మట్టం తగ్గడం.. బోర్లపై ఆశలు సన్నగిల్లడం.. మానేరు, చల
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు, కుంటలు వట్టిపోవడంతో భూగర్భ జలాలు మరింతగా పడిపోయాయి. మండలంలోని కొన్రెడ్డిచెర్వు గ్రామానికి చెందిన రైతు చెరుకు కనకయ్యకు పాముకు
దేశవ్యాప్తంగా 440 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో నైట్రేట్ అత్యధికంగా ఉన్నట్లు కేంద్ర భూగర్భ జలాల మండలి (సీజీడబ్ల్యూబీ) వెల్లడించింది. 20 శాతం నమూనాల్లో అనుమతించదగినదాని కన్నా ఎక్కువ నైట్రేట్ ఉన్నదని గుర్త�
దేశంలో భూగర్భ జల నిర్వహణను మెరుగుపర్చేందుకు కేంద్రం కొత్తగా ‘భూ-నీర్' పోర్టల్ను ప్రారంభించింది. ఇటీవల నిర్వహించిన ‘ఇండియా వాటర్ వీక్-2024’లో కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ పోర్టల్ను ప్రారంభిం�
కొండ కోనలు, గుట్టల మధ్య నుంచి గలగలా పారుతూ పరవళ్లు తొక్కుతూ జలాలు కర్ణాటక వైపు వృథాగా తరలిపోతుండడంతో సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి రైతులు నిరాశకు లోనవుతున్నారు. మొగుడంపల్లి మండలం జాడిమల్కాపూర్ గ్రామ �