దేశంలో భూగర్భ జల నిర్వహణను మెరుగుపర్చేందుకు కేంద్రం కొత్తగా ‘భూ-నీర్' పోర్టల్ను ప్రారంభించింది. ఇటీవల నిర్వహించిన ‘ఇండియా వాటర్ వీక్-2024’లో కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ పోర్టల్ను ప్రారంభిం�
కొండ కోనలు, గుట్టల మధ్య నుంచి గలగలా పారుతూ పరవళ్లు తొక్కుతూ జలాలు కర్ణాటక వైపు వృథాగా తరలిపోతుండడంతో సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి రైతులు నిరాశకు లోనవుతున్నారు. మొగుడంపల్లి మండలం జాడిమల్కాపూర్ గ్రామ �
నీరు లేక నెర్రలు తీసిన బుందేల్ ఖండ్ భూములు ఇప్పుడు జల కళను సంతరించుకుంటున్నాయి. వట్టిబోయిన వ్యవసాయ బావులు, 50 అడుగుల లోతులోకి వెళ్లినా చుక్క నీరు వచ్చే పరిస్థితి లేకుండా తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల నడ�
చెక్ డ్యాం నిర్మాణాలతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరుగుతాయని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలంలోని శాఖాపూర్ గ్రామంలో కేసీఆర్ ప్రభుత్వం హ యాంలో రూ.4.79కోట్లతో నిర్మించిన పెద్దవ
ఉత్తర భారతంలో భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. ఎన్జీఆర్ఐతోపాటు పలు పరిశోధన సంస్థలు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఏటా 1.5 సెంటీమీటర్ల వర్షపాతం తగ్గుతుండగా.. దీని ప్రభావం భూగర్భ జలాలపై పడుతున్న
ప్రతి రైతు తమ వ్యవసాయ భూముల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని, అప్పుడే భూగర్భ జలాలు మరింతగా వృద్ధి చెందుతాయని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో రవీందర్రావు ఆధ�
వరుణుడు కరుణ చూపడం లేదు. వారాలు గడుస్తున్నా జిల్లాలో వానలు పడటం లేదు. జిల్లా వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. ఆత్మకూరు(ఎం)లో అత్యంత లోటు వర్షపాతం ఉన్నది. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. దాంతో రైతుల�
వేలాది ఎకరాలకు ఆయువుపట్టు అయిన పోచారం అడుగంటింది. వర్షాలు కురియక, చుక్కనీరు రాక బోసిపోయింది. ఓవైపు, కాలం కరిగిపోతుంటే చినుకు జాడ లేక రైతాంగం ఆందోళన చెందుతున్నది. నల్లటి మబ్బులతో కమ్ముకొస్తున్న ఆకాశం వైప�
వానకాలం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో బోరుబావుల నుంచి నీళ్లు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగ ట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రంలో అన్ని యూనిట్లను త్వరితగతిన సిద్ధం చేసి విద్యుదుత్పత్తి చేపట్టాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
వాటర్ ట్యాంకర్ల డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణానికి జలమండలి సర్వే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇంకుడు గుంతల సర్వేపై ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం రెవెన్యూ డైరెక్ట�
రాష్ట్రంలో అద్దె వాహనాల బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ (టీఎఫ్డబ్లూడీఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం ఓ ప్రకటనలో కోరింది.
కాంక్రీట్ జంగిల్గా మారిన భాగ్యనగరంలో నీరు ఇంకే మార్గమే కరువైంది. వాననీటి సేకరణ, సంరక్షణ చర్యలు చేపట్టని ఫలితంగా అటు భూగర్భశోకాన్ని, ఇటు జనాల క‘న్నీళ్ల’కు కారణమవుతున్నది.