తెలంగాణవ్యాప్తంగా ఈ ఏడాది 5 శాతం అధిక వర్షపాతం నమోదైనా తీవ్రమైన నీటిఎద్దడి ఎదురవుతున్నది. భూగర్భ జలాలు దారుణ స్థాయికి పడిపోతున్నాయి. భూగర్భ జలశాఖ తాజాగా వెల్లడించిన నివేదిక ఆ విషయాన్ని స్పష్టం చేసింది.
ధూళిమిట్ట మండలంలోని లింగాపూర్లో వారంరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. గుక్కెడు నీటి కోసం గ్రామస్తులు అరిగోస పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గ్రామానికి నీటిని సరఫరా చేసే రెండు బోరుబావుల్లో �
ఒకవైపు తీవ్రమైన ఎండలు..మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటికి యమ డిమాండ్ ఏర్పడింది. ప్రధానంగా వెస్ట్జోన్లో వాటర్ ట్యాంకర్లకు విపరీతమైన రద్దీ ఏర్పడింది.
జిల్లాలో కరువుఛాయలు అలుముకున్నాయి. తగ్గిన భూగర్భ జలాల తో కండ్ల ముందే వరి పంట ఎండుతుండడంతో అన్నదాతకు కన్నీళ్లు వస్తున్నా యి. అప్పులు చేసి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో ఎండి పోతుండ డంతో అతడి పరిస్థితి వ�
మీర్పేట్కు చెందిన ఓ వినియోగదారుడు (క్యాన్ నంబర్తో) ఈ నెల 26న మంచి నీటి ట్యాంకర్ కోసం జలమండలి వినియోగదారుల కేంద్రంకు ఫోన్ చేశాడు. ట్యాంకర్ బుక్ అయినట్లు సెల్ఫోన్కు సందేశం వచ్చింది. వాస్తవానికి 24 గ
ఉమ్మడి జిల్లాపై కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. భూగర్భ జలాలు రోజురోజుకూ పాతాళానికి చేరుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో నెల వ్యవధిలోనే సగటున 1.23 మీటర్ల లోతుకు పడిపోయాయి. దాదాపు అంతటా ఇవే పరిస్థితులు కనిపిస్తు�
జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. చెరువులు, బావుల్లో నీరు లేక తాగు, సాగునీటికి కష్టంగా మారింది. యాసంగిలో వేసిన వరి పంటలు చేతికందే దశలో నీళ్లు లేక ఎండిపోతున్నాయి.
మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో భూగర్భ జలాలు అడుగంటి కొన్నిచోట్ల పొలాలు ఎండిపోగా.. వడగండ్ల వర్షంతో చాలా గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. యాసంగికి మంచి దిగుబడులు సాధిస్తామనుకున్న అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి
ముంచుకొస్తున్న కరువు మనుషులకే కాకుండా మూగ జీవాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. వానలు లేక, చెరువుల్లో నీరు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతోపాటు మండిపోతున్న ఎండలతో ఎక్కడా పశువ
మండలంలో రోజురోజుకూ కరువు, కాటకాలు అలుముకుంటున్నాయి. పదేండ్లుగా చెరువులు, కుంటలు నిండి మత్తడి దుంకి రైతుల కళ్లల్లో ఆనందడోలికలు నింపాయి. బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండటంతో పంటలకు సరిపడా నీరు అందింది.
భూగర్భజలాలు అడుగంటి బోరుబావుల్లో నీరురాక వరి,మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోతున్నాయి. రాయపోల్ మండలంలో యాసంగిలో రైతులు ఎక్కువగా వరి సాగుచేశారు.బోరుబావుల్లో నీరు తగ్గడంతో వేసిన పంటలు ఎండిపోతుండడంతో రైత�
హైదరాబాద్ మహా నగరంలో బెంగళూరు తరహా నీటి కొరత తలెత్తకున్నా... ప్రజలు పొదుపు పాటిస్తేనే నీటి కటకటను అదుపు చేయవచ్చని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్రెడ్డి స్పష్టం చేశారు.
బావులు ఎండడం..భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలను కాపాడేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఊషన్నపల్లెకు చెందిన చందిన ముస్కు అనంతరెడ్డి ఎకరం భూమిలో మక్క సాగు చేశాడు.