ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరువు చాయలు కనిపిస్తున్నాయి. యాసంగిలో సాగైన పంటలకు నీటి తడులు అందించలేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చేతికి వస్తుందన్న పంట కండ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులు ఆశలు ఆవిరైపోతున్
అనుముల మండలం పేరూరు గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొన్నది. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల గ్రామ పైభాగంలోని సోమసముద్రం చెరువు, పక్కనే ప్రవహిస్తున్న అహల్య వాగు దశాబ్ద కాలం తర్వాత పూర్తిగా ఎండిపోయాయి.
వాటర్ ట్యాంకర్ల డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణానికి జలమండలి సర్వే కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఇంకుడు గుంతల సర్వేపై ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం రెవెన్యూ డైరెక�
ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ తరాల అవసరాలకు ఉపయోగపడేలా ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టాలని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ అన్నారు. వర్షపు నీటిని ఏ మాత్రం వృథా చేయకుండా భూగర్భజలాలను పెంపొంది�
పంటలు ఎండుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎంపీటీసీలు ప్రశ్నించారు. గురువారం మండల పరిషత్ సమావేశపు హాలులో ఎంపీపీ మంద జ్యోతి పాండు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు సురుసా
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరం నుంచే జీవనది ప్రాణహిత ఏడాదంతా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రాణహిత పక్కనే ఉన్నా పొలాలకు మాత్రం నీటి చుక్క అందడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం చెందగా, భూగర్భ జలాలు అడుగంటి తాగు, సాగు నీటికి తండ్లాడాల్సి వస్తున్నది. కాళేశ్వరం కిందున్న ప్రాజెక్టులు నింపకపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన�
చెరువులు, వాగులు ఒట్టిపోవడంతో భూగర్భజలాలు పాతాళానికి పడిపోయాయి. బోరుబావుల నుంచి చుక్క నీరు రాక పల్లెల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రజలు బిందెడు నీటి కోసం అల్లాడుతున్నారు.
పదేండ్లు పచ్చని పైర్లతో కోనసీమ ను తలపించేలా కళకళలాడిన ఉమ్మడి పాలమూరు.. నేడు నెర్రెలు బారిన నేలలు, తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద బిందెలతో కుస్తీలు పట్టే పరిస్థితి దాపురించింది. ప్రాజెక్టు నీళ్లతో జలసవ్వడు
ఎనిమిదేండ్లు చింత లేకుండా సాగిన సాగు సంబురం నేడు ఎండిన పంటలతో రైతన్న కండ్లల్లో నీళ్లు తెప్పిస్తున్నవి. ఉమ్మడి ధరూర్ మండలంలో కరువు తాండవం చేస్తున్నది. పదేండ్లలో వరిపంటను రైతులు సంబురంగా సాగు చేశారు.
పోయినేడు వరకు మండుటెండల్లోనూ మత్తళ్లు దుంకిన చెక్డ్యాంలు ఈ ఎండకాలంలో చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి. నిండా నీటితో కనిపించే వాగులు కళ చెదిరిపోయి దర్శనమిస్తున్నాయి.
గ్రేటర్లో భూగర్భజలాలు తగ్గడంతోనే ట్యాంకర్ వాటర్కు డిమాండ్ ఏర్పడిందని, గతేడాది కంటే ఈ సారి మొదటి మూడు నెలల్లోనే 10వేల మంది వినియోగదారులు ట్యాంకర్ నీటిపై ఆధారపడుతున్నట్లు సర్వేలో తేలిందని పురపాలక శ�
గడిచిన పదేండ్లలో ఎన్నడూ లేనివిధంగా రైతులకు సాగునీటి కష్టాలు వేధిస్తున్నాయి. నీరందక పంటలు ఎండుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు పంటలను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు.
గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి లేకుండా చూడాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. భీమారం మండలంలోని ఆరెపల్లి, ఎల్కేశ్వరం, కొత్తపల్లి గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్తులతో మాట