వేసవి ప్రారంభంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటికి కష్టం మొదలైంది. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. బోరు, బావులు, చెరువులు ఎండిపోతుండడం.. ప్రాజెక్టుల్లో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోతుండడం.. భూగర్భ జలాల�
తాగునీటి కోసం తండాలు తల్లడిల్లుతున్నాయి. గుక్కెడు నీటి కోసం పల్లెలు పరితపిస్తున్నాయి. మిషన్ భగీరథ నీరు అరకొరగా సరఫరా అవుతుండడంతో జనం గొంతెండుతున్నది. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎత్తిపోవడం, మోటర్లు మొ�
కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాలో తాగునీటికి కటకట నెలకొన్నది. ఇక్కడ 250 కుటుంబాలు ఉంటే మూడు బోర్లే దిక్కయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో ఆ బోర్లు సరిగా పోయడం లేదు. పైపులు చెడిపోవడంతో మిషన్ భగీరథ నీళ్లు ర�
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసినప్పటికీ భూగర్భ జలాలు రోజురోజుకూ దిగువకు పోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చెరువులు చాలావరకు ఎండిపోయే స్థితికి వచ్చేశాయి. చేలల్లో బోర్లు సైతం రెండున్నర అంగుళాల
సాగు నీరు లేక పంటలు ఎండి రైతన్న గుండె మండుతున్నది. చివరి తడి కోసం అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. వాగుల్లో చెలిమలు తీసి ఒక్కో బొట్టును ఒడిసి పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పదేళ్లలో ఉమ్మడి జిల్లావ్య�
మేడ్చల్లో వేసవి ప్రారంభంలోనే నీటి కటకట మొదలైంది. పట్టణంలో ఎటూ చూసినా నీటి ట్యాంకర్లే దర్శనమిస్తున్నాయి. అంతంగా వస్తున్న మిషన్ భగీరథ నీరు.. మండిపోతున్న ఎండలు.. అడుగంటిన భూగర్భ జలాలు.. నీటి పథకం నిర్వహణ లో�
అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లిలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు కరెంటు కొతలతో బోరుబావుల్లో సాగునీరు అందక ఆరుగాలం కష్టించిన పండించిన పంట కండ్ల ముందే కనుమరుగవుతున్నది.
పంట వేసి నాలుగు గింజలు పండించి.. ఎంతో కొంత సంపాదించుకుందామని అనుకున్న అన్నదాతకు నిరాశే ఎదురవుతున్నది. బోరు బావులను నమ్ముకొని పంటలు సాగుచేయగా.. ఒక్కసారిగా భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో సాగుచేసిన వరికి త�
చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో 2023-24 యాసంగిలో చేర్యాలలో 21,960 ఎకరాల 11గుంటలు, ధూళిమిట్టలో 10,472 ఎకరాల 26 గుంటలు, కొమురవెల్లిలో 11,212 ఎకరాల 12 గుంటలు, మద్దూరులో 10,044 ఎకరాల 6 గుంటల్లో వరి సాగు చేశారు.
పచ్చని పంట పొలాలతో కళకళలాడాల్సిన పల్లెలు.. నేడు వెలవెలబోతున్నాయి. భూగర్భ జలాలు అడగుంటిపోతుండడంతో పంట యాసంగి పంటలకు సాగునీరు అందడం లేదు. భూమిని నమ్ముకొని కోటి ఆశలతో అప్పులు చేసి సాగు చేసిన పంటలు కళ్లముంద�
‘చెరువులు, కుంటలు ఎండిపోయినయ్.. వాగులు, చెక్ డ్యాముల్లో చుక్క నీరు లేదు. భూగర్భ జలాలు పడిపోయినయ్.. బావులు అడుగంటినయ్.. బోర్లు పోస్తలేవు.. రెండు తడులు పారితే చేతికొచ్చే పంట సాగు నీరు లేక కళ్లముందే తెర్లవు�
ఉమ్మడి జిల్లాలో చేతికివచ్చే దశలో పంటలు ఎండిపోవడం రైతులను బాధిస్తున్నది. ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి సాగుచేస్తున్న పంటలు నీరందక ఎండిపోతున్నాయి. పంటను కాపాడుకోవడానికి రైతులు నానా పాట్లు పడుతున్నారు. అందు�
పంటలకు చాలినంత నీరందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నా రు. బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన రైతు యాదయ్య ఆరుగాలం శ్ర మించి నాటిన వరిపంట నీళ్లు లేకపోవడంతో పొ లం బీటలువారింది.
రోజురోజుకు వేసవి తాపం పెరుగుతుండడంతోపాటు భూగర్భజలాలు అడుగంటిపోతుండడంతో రైతన్నలకు కన్నీరే మిగులుతుంది. మండలంలోని మందిపల్లిలో రైతులకు భూగర్భజలాలు లేక పోవడం, కొత్తగా బోర్లు వేసినా నీరు పడకపోవడంతో చేతిక
సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలతోపాటు జనగామ జిల్లాలోని బచ్చన్నపేట రైతులకు కష్టాలు వచ్చాయి. ఈ ప్రాంతానికి సాగునీటిని అందించే తపాస్పల్లి రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ�