సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు సాగునీరందక వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు వేసవి ఎండల తీవ్రతతో పొలాలు ఎండిపోయాయి. రంగనాయక సాగర్ ఎడమ కాలువక�
సంగారెడ్డి జిల్లాలో ప్రజలకు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఓవైపు భూగర్భ జలమట్టాలు తగ్గుముఖం పట్టడం, మరోవైపు మిషన్ భగీరథ నిర్వహణ లోపాల కారణంగా తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిషన్ భగీరథ నిధులకు ప�
యాసంగి సాగు భారంగా మారింది. సాగునీరందక పంటలు ఎండిపోతుండడం రైతులను కలిచివేస్తున్నది. బోరుబావుల మీద ఆధారపడిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పొలాల్లో వేసిన బో
సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా సింగూరు ప్రాజెక్టు దిగువన సాగునీరు లేక పంటలు ఎక్కువగా ఎండుతున్నాయి. ప్రాజెక్టు దిగువన పుల్కల్, చౌటకూరు మండలాల్లో 16వేల ఎకరాలకుపైగా రైతులు వరిపంట సాగుచేశారు.
మాకు మూడెకరాల భూమి ఉంది. ఇద్దరం అన్నదమ్ములం కలిసే వ్యవసాయం చేస్తున్నం. గతంలో నీటికి ఇబ్బందులు లేకపోవడంతో మంచి పంటలు పండినయ్. ఈసారి కూడా పంట పండుతదనే ఆశతో మూడెకరాల్లో వరి వేసినం. కానీ, భూగర్భ జలాలు అడుగంట�
నిరుడు యాసంగి వరకు నిండుకుండల్లెక్క కనబడ్డ జలాశయాలు, వాగులు, చెరువులు నేడు ఎండిపోయి ఎండమావులయ్యాయి. నాడు ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తళ్లు దుంకినయి. వరి పొలాల్లో చివరి మడి నిండిపోయి ఒడ్ల మీది నుంచి నీళ్ల�
యాసంగి పంటలకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేసవి ప్రారంభంలోనే సాగు, తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. చెరువులు, కుంటలు అడుగంటు తుండగా.. కాల్వలు వెలవెలబోతున్నాయి. బోరు�
వేసవికి ముందే నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పల్లెల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. బోర్లు వట్టిపోవడంతో సమీపంలోని పంట పొలాల నుంచి నీళ్లను తెచ్చుకోవాల్సిన పరిస్థితి నె�
Jalamandali | ఇష్టారాజ్యాంగా నీటిని వృథా చేసేవారిని, మంచినీటితో వాహనాలను కడిగే వారిని గుర్తించి భారీగా జరిమానాలు విధించాలని జలమండలి అధికారులను మేయర్ ఆదేశించారు.
Hyderabad | చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఒక ఉమ్మడి కుటుంబం గతేడాది చివరలో గృహ ప్రవేశం చేశారు. పది రోజుల కిందటి వరకు కలల సౌధంలో సంతోషంగా ఉన్నారు. ఒక్కసారిగా ఇంట్లోని బోరు ఒట్టిపోయింది. బిల్డర్ 500 ఫీట�
అది జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న గ్రామం. 18 కుటుంబాలు 55 మంది జనాభా ఉన్న ఓ చిన్న గ్రామం. అదే.. చుంచుపల్లి మండలం పెనగడప పంచాయతీలోని చండ్రుకుంట. ఇంత చిన్న గ్రామాన్ని తాగునీటి సమస్య మాత్రం వెంటాడుతోంది. మరోవై�
వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు, భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇం కుడు గుంతలు విరివిగా నిర్మించుకోవాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జగన్నాథపురం రైతు వేదికలో భూ
యాసంగిలో సాగు చేసిన రైతులు అయోమయంలో పడిపోయారు. బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చేయగా, భూగర్భజలాలు అడుగంటి నీళ్లు రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొన్నది. ఒక్క నాగవరం తండాలోనే పక్షం రోజుల్లో 20బోర్లు �