తలాపున రిజర్వాయర్ ఉన్నప్పటికీ నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఎండిన పంటలు పశువుల పాలవుతుండడంతో రైతులు విలపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూర్ రిజర్వాయర్లోకి ఈ ఏడాది నీళ్ల�
వరిపంటలకు భూగర్భజలాలు అడుగంటి చుక్కనీరు రాక పొలాలు బీటలుగా మారాయి. మాగనూరు మండలం కొల్పూర్ పరిధిలో అడవి సత్యారం, కొల్పూర్, మందిపల్లి, పుంజనూరు గ్రామాల్లో కరెంట్ కోతలకు వరిపంటలు ఎండిపోతున్నాయని ఆయా గ్�
జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటీదొడ్డి, గట్టు మండలంలోని రైతుల చివరి ఆయకట్టుకు నీరు రాక అనేక అవస్థలు పడుతున్నారు. ఇ టు అధికారులు, అటు నాయ కులకు తమ గోడు వెళ్ల బోసు కున్నా ఎవరూ పట్టించుకో కపోవడంతో దిగాలు చెం ద�
రోజురోజుకు ఎండలు ముదురుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీనికి తోడు కరెంట్ కోతలు సైతం వేధిస్తుండడంతో పంటలకు సాగునీరు అందక రైతులు అవస్థలు పడుతున్నారు.
భూగర్భ జలాలు అడుగంటి బోరు మోటర్లపై ఒత్తిడి పడి కాలిపోతున్నాయని, రైతులకు విద్యుత్ సమస్యలు పరిష్కరించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని రామాయంపేట విద్యుత్ ఏడీఈ ఆదయ్య, ఏఈ తిరుపతిరెడ్డి తెలిపారు. ‘అస్�
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామానికి చెందిన ఈ రైతు పేరు జిగురు రాఘవులు. ఇతడికున్న నాలుగు ఎకరాల మాగాణిలో రెండు నెలల క్రితం యాసంగి సీజన్ వరిని సాగు చేస్తున్నాడు. నెల రోజుల నుంచి కరెంటు కో�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యాసంగిలో సాగైన పంటలు నీరు అందకపోవడంతో వట్టిపోతున్నాయి. జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో జొన్న, శెనగ, పల్లి, గోధుమ పంటలు సాగయ్యాయి. అధికంగా 70 వేల ఎకరాల్లో జొన్న సాగైంది. ప్రస్తుతం జొన్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టం లోలోతుకు పడిపోతున్నది. వేసవికి ముందే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్, మే నెలల్లో మరింత అధఃపాతాళానికి పడిపోనున్నది. ఒక్క నెలలోనే సగటున 1.22 మీటర్ల లోతుకు భూగర్భజలమట్టం పడ
భూగర్భ జలాలు అడుగంటి.. బోర్లు, బావులు వట్టిపోయి.. వాటి కింద వేసిన పంటలను కాపాడుకోలేక రైతులు అరిగోస పడుతున్నరు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఇస్మాయిల్పల్లికి చెందిన రైతు మేడబోయిన పరశురాములు ఏడెకరాల్�
వరి సాగుచేస్తున్న రైతుల్లో టెన్షన్ మొదలైంది. భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో బోర్లలో నుంచి నీరు సరిగా రావడం లేదు. పొలం తడపడం రైతులకు కష్టంగా మారింది. పంట చేతికి అందడానికి మరో నెల, నెలన్నర రోజులు పట్టే అవక�
వికారాబాద్ జిల్లాలో వేసవి కాలం ప్రారంభం కాకముందే భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో భూగర్భజలాలు క్రమంగా తగ్గుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. గతేడాద�
రంగారెడ్డిజిల్లాలో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ఆరుగాలం శ్రమించి అప్పులు తీసుకువచ్చి పెట్టుబడులు పెట్టి, వరినాట్లు వేసిన రైతులు కళ్ల ముందే పొలాలు ఎండిపోతుండటంతో వారి గుండె చెరువవుతున్నది. జిల్లావ్యా�
జిల్లాలోని మామిడి రైతుల ఆశలు ఆవిరైపోతున్నాయి. గత రెండు సీజన్లల్లోనూ ఆశించిన మేర మామిడి దిగుబడి రాక.. తీవ్ర నష్టాల్లో ఉన్న మామిడి రైతులకు ఈసారి కూడా పెద్దగా ఫలితాలు దక్కే అవకాశాలు లేకుండా పోతున్నాయి.
సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు,ధూళిమిట్ట మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటాయి. నెల రోజులుగా చేర్యాల ప్రాంతంలో నిత్యం పదుల సంఖ్యలో బోరుబావులు ర�
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు, కుంటల్లో నీళ్లులేక బోసిపోయి కనిపిస్తున్నాయి. మండలంలోని చండూర్కు చెందిన రైతు కుమ్మరి శేఖర్కు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, పక్కన ఉన