వేసవి మొదలు కావడంతో విద్యుత్కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. శీతాకాలం ప్రభావం ఫిబ్రవరి చివరి నాటికి ఉండగా, మార్చి మొదటి వారం నుంచే ఒక్కసారిగా రోజు వారీ విద్యుత్ వినియోగం పెరిగింది. రోజు వారీ వినియోగం �
గ్రేటర్లో 18వ రోజు 274 కేంద్రాల్లో 30,111 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 7,091 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా 3,658 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారులు వెల్లడించ�
‘రాష్ట్రంలో విద్య ప్రైవేటీకరణను ప్రభు త్వం ప్రోత్సహిస్తున్నది. పెద్ద ఎత్తున ప్రైవేట్ బడులకు అనుమతులిస్తున్నది’ ఇది కొం దరి ఆరోపణ. కానీ, ఇది ఏ మాత్రం వాస్తవం కాదని 2021-22 సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడయ్యిం�
బడుగు, బలహీనవర్గాల కోసం తనవంతుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న కొత్త కృష్ణవేణీ శ్రీనివాస్, తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్నూ రు కాపు సంఘం మహిళా అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గ్రేటర్ పరిధి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 2021 నుంచి 2022 సంవత్సరం వరకు ఆరోగ్యశ్రీ ద్వారా 2,62,501మంది పైసా ఖర్చులేకుండా ఖరీదైన వైద్య సేవలు పొందినట్లు గణాంక శాఖ తన నివేదికలో వెల్లడించింది.
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములకు ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. బుధవారం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ వేలంలో స్థలాల కొనుగోలుకు రియల్ వ్యాపారులు పోటీపడ్డారు.
ఉత్తర, ఈశాన్య గాలులు వీస్తుండటంతో రాష్ట్రం గజగజ వణికిపోతున్నది. మూడురోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో వాతావరణం చల్లబడి చలి తీవ్రత పెరిగింది. 2019 తరువాత రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 5 డిగ్�
Hyderabad | ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం 8 గంటల వరకు మంచు కురియడంతో భాగ్యనగరం వాతావరణం కశ్మీర్ను
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల్లో ప్రభుత్వ భూముల విక్రయానికి మంచి డిమాండ్ ఉన్నది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 38 ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను �