హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్కు అవార్డుల పరంపర కొనసాగుతున్నది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న చర్యల్లో భాగంగా మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన �
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న వేళ ఆస్తిపన్ను వసూలు ప్రక్రియను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. చివరి ఐదురోజుల్లో అంటే ఈనెల 31 వరకు రూ.400 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. నిర్థార�