బల్దియాలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ల దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టును ఎస్ఆర్నగర్ పోలీసులు రట్టు చేశారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్లోని హెల్త్ అసిస్టెంట్ అధికారి, ఆ విభాగంలో పనిచేసే డేటా ఎంట�
తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో హైదరాబాద్ మహానగరం పరిధిలో అటవీ విస్తీర్ణం 147 శాతం పెరిగింది. గతంలో 33.15 చదరపు కిలోమీటర్లు ఉన్న అటవీ విస్తీర్ణం.. హరితహారం కార్యక్రమం చేపట్టిన తర్వాత 81.81 చదరపు కిలో మీటర్లకు ప�
రూ. 9 కోట్లతో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వంపనులు పూర్తైతే 7 నుంచి 8 వేల మందికి రెండు రోజులకో సారి మంచినీరు జూబ్లీహిల్స్, నవంబర్ 9: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలోని ఎస్పీఆర్హిల్స్ వా�
అంబర్పేట : గ్రేటర్ హైదరాబాద్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.5177 కోట్లు నిధులు విడుదల చేయడం చరిత్రలోనే కొత్త అధ్యాయమని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి పట్ల
గ్రేటర్లో హెచ్ఎండీఏ మట్టి గణపతుల పంపిణీ | పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) గ్రేటర్ పరిధిలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపట్టింది. బుధవారం న�
చక్కటి మురుగు శుద్ధి, పునర్వినియోగానికిగాను హోదా ప్రకటించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా వెల్లడి గతేడాది ఓడీఎఫ్ ++ నగరంగా ప్రకటన హర్షం వ్యక్తం చేసిన మేయర్, డిప్యూటీ మేయర్ మ�
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26, 28 అదేవిధంగా జులై 1, 4 తేదీల్లో లబ్దిదారులకు ఇళ్లు కేటాయించనున్నారు. రాష్ట�
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్కు అవార్డుల పరంపర కొనసాగుతున్నది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న చర్యల్లో భాగంగా మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన �
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న వేళ ఆస్తిపన్ను వసూలు ప్రక్రియను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. చివరి ఐదురోజుల్లో అంటే ఈనెల 31 వరకు రూ.400 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. నిర్థార�