రాష్ట్రంలో అకాల వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గత 4 రోజుల నుంచి ఎండల తీవ్రత పెరిగి, ఉక్కపోత ఎక్కువైంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్లో రోజువారీ విద్యుత్తు వినియోగం క్రమంగా పెరుగుతున్నది.
మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళలకు ఆర్థికభారం తగ్గించేందుకు రూ.80కే టీ-24 టికెట్ను అందించాలని నిర్ణయించింది.
TSRTC | హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళల ఆర్థికభారం తగ్గించేందుకు వారికి టీ-24
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గల నాలుగో అంతస్తులోని తన చాంబర్లో ఆదివారం అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కొలువుదీరారు. గ్రేటర్ హైదరాబాద్ నాలు�
ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 38, కనిష్ఠం 27 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 31 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికార�
Water | హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్( Greater Hyderabad )లోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, వీధి వ్యాపారులు తప్పని సరిగా జలమండలి( Jalamandali ) సరఫరా చేసే తాగు నీటిని గానీ, ఆర్ఓ వాటర్, శుద్ధి చేసిన నీటిని గాన
వేసవి మొదలు కావడంతో విద్యుత్కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. శీతాకాలం ప్రభావం ఫిబ్రవరి చివరి నాటికి ఉండగా, మార్చి మొదటి వారం నుంచే ఒక్కసారిగా రోజు వారీ విద్యుత్ వినియోగం పెరిగింది. రోజు వారీ వినియోగం �
గ్రేటర్లో 18వ రోజు 274 కేంద్రాల్లో 30,111 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 7,091 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా 3,658 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారులు వెల్లడించ�
‘రాష్ట్రంలో విద్య ప్రైవేటీకరణను ప్రభు త్వం ప్రోత్సహిస్తున్నది. పెద్ద ఎత్తున ప్రైవేట్ బడులకు అనుమతులిస్తున్నది’ ఇది కొం దరి ఆరోపణ. కానీ, ఇది ఏ మాత్రం వాస్తవం కాదని 2021-22 సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడయ్యిం�