ఉత్తర, ఈశాన్య గాలులు వీస్తుండటంతో రాష్ట్రం గజగజ వణికిపోతున్నది. మూడురోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో వాతావరణం చల్లబడి చలి తీవ్రత పెరిగింది. 2019 తరువాత రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 5 డిగ్�
Hyderabad | ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం 8 గంటల వరకు మంచు కురియడంతో భాగ్యనగరం వాతావరణం కశ్మీర్ను
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల్లో ప్రభుత్వ భూముల విక్రయానికి మంచి డిమాండ్ ఉన్నది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 38 ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను �
Hyderabad | మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన చలి మళ్లీ వణుకు పుట్టిస్తోంది. గత మూడు నాలుగు రోజులుగా సాధారణ స్థాయి దాటి నమోదైన రాత్రి ఉష్ణోగ్రతలు సోమవారం ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో మళ్లీ చలి వణుకు పుట్టిస్తోంది. త�
గ్రేటర్ ప్రజల జీవన ప్రమాణాలపై ఈజ్ ఆఫ్ లివింగ్, సిటీజన్ పర్సెప్షన్ సర్వే -2022లో నగర పౌరులు ప్రతి ఒక్కరూ పాల్గొని హైదరాబాద్ నగరాన్ని ముందంజలో ఉంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ మరింత పకడ్బందీగా చేపట్టనున్నారు. నగరం దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఇప్పటికే స్వచ్ఛ ఆటోల పనితీరుపై డివిజన్లలోని కాలనీ, బస్తీల్లో
గ్రేటర్లో చలి క్రమంగా పెరుగుతున్నది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్ఠం 30.4, కనిష్ఠం 18.1 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
GHMC Mayor | ఎస్ఎన్డీపీ ద్వారా చేపట్టిన నాలా పనులకు ఎలాంటి నిధుల కొరత గానీ, బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం లేదని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. నగరంలో వరద ముంపు
Hyderabad | రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలుండడంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు �
హైదరాబాద్ : వాయువ్య బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో బుధవారం రాత్రి గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9 గంటల వరకు హయత్నగర్లో అత్యధికంగా 1.2సెం.మీ., ఖైరతాబాద్లో
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధిక శబ్దం చేసే వాహనాల కట్టడికి ట్రాఫిక్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. శబ్ద కాలుష్యం చేసే వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెక్ పెట్టనున్�
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేలానికి పెట్టిన ప్రభుత్వ భూములు హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నెల 14న ప్రారంభమైన ఈ-వేలం పాటకు అనూహ్య స్పందన లభించింది. భూముల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి