వడ్డాడి గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభ గందరగోళం మధ్య రసాభాసగా సాగింది. అర్హులను గుర్తించి నిరు పేదలకు న్యాయం చేయాలని అధికారులపై గ్రామస్తు లు, ఉపాధి కూలీలు మండిపడ్డారు. ఈ సందర్భంగా గ్రామ�
ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న గ్రామసభలు రెండో రోజైన బుధవారం యుద్ధ భూములను తలపించాయి. లబ్ధిదారుల ఎంపికలో లోటుపాట్లు ఉన్నాయంటూ.. అర్హుల పేర్లు జాబితాల్లో లేవంటూ జనం తిరగబడ్డారు. అ�
ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతి దరఖాస్తును తీసుకోవాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులకు సూచించారు. షాద్నగర్ పట్టణంలోని 11, 22వ వార్డులో నిర్వహించిన వార్డు సభలను, సభల వద్ద ఏర్పాటు చేసిన జాబితాల�
కొత్త రేషన్కార్డుల్లో కోత ఖాయమైంది. పది లక్షల కొత్త కార్డులు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు సగం కోత పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 6.68 లక్షల రేషన్కార్డులు మాత్రమే ఇవ్వబోతున్నట్టు తెలిసింది
పట్టణాలు, నగరాలకు వలసవెళ్లిన వారు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల కారణంగా ఇందిరమ్మ ఇండ్లను పొందే అవకాశాన్ని కోల్పోనున్నారు. ఆధార్ కార్డు ప్రకారం చిరునామా ఎక్కడ ఉంటే అక్కడే ఇల్లు మంజూరవుతుంది.
అందరూ ఊహించినట్లుగానే మంగళవారం నుంచి మొదలైన వివిధ ప్రభుత్వ పథకాల ప్రజాపాలన గ్రామసభలు తీవ్ర గందరగోళం నడుమ కొనసాగాయి. గ్రామ సభల్లో వెల్లడించిన లబ్ధిదారుల జాబితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలుచోట్ల నీ�
మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్కు తన సొంత ఊరిలోనే చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామ పరిధిలోని సోమలతండాలో అధికారులు నిర్వహించిన గ్రామసభలో ముఖ్యఅతిథ
ఒకవైపు నిరసనలు.. మరోవైపు నిలదీతలతో గ్రామసభలు జనాగ్రహానికి గురయ్యాయి. హామీల అమలులో విఫలమైన రేవంత్ సర్కారు తీరుపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. లబ్ధిదారుల ఎంపిక జాబితాల్లో అర్హుల పేర్లు గల్లంతు కావడంతో �
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన గ్రామసభలు రచ్చరచ్చ అయ్యాయి. ఇందిరమ్మ ఇండ్లు తమకు ఎందుకు రాలేదు..? రేషన్ కార్డులు ఎందుకు రాలేదు..? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్డు ఏది..? ప్రభుత్వ విడ�
ఆకలినైనా సహిస్తం కానీ అన్యాయాన్ని సహించం.. ఇది తెలంగాణ గడ్డ పౌరుషం.. తప్పు జరిగినప్పుడు నిలదీయడం ఈ గడ్డ నైజం.. మాట తప్పినోళ్లని, మాయమాటలు చెప్పినోళ్లని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రశ్నించడం ఇక్కడి ప్రజల స్వ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను గాలికొదిలేసింది. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం మొత్తం దేశ, విదేశీ పర్యటనల్లో మునిగితేలింది. ప్రజలు, రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతున్నామని కాంగ్రెస్ పాలకులు చెప్పినవ�
Ration Card | రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు తెలిపారు.
నిరసనలు, నిలదీతల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్రం ప్రభుత్వం ఈ నెల 24 వరకు గ్రామ, వార్డు సభలు (Ward Sabha) నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా నాలుగు పథకా�
నేటి నుంచి 24 వరకు గ్రామ సభలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. అదనపు కలెక్టర్లు సుధీర్, లింగ్యానాయక్లతో కలిసి సో�