కొత్త రేషన్కార్డుల జారీ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఏ విధానంలో అర్హులను ఎంపిక చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది. సర్వే చేసి, గ్రామసభల్లో చర్చించిన తర్వాతే అర్హులను ఎంపిక చేస్తామన్న ప్రభుత్వ �
Congress | కాంగ్రెస్కు ఓటేస్తే ‘గ్రామ సభ’ రూపంలో రైతు తలపై మరో పిడుగు పడనున్నది. సీఎం కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ‘రైతుకు కొత్త భర్త’ రానున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో భూముల రికార్డుల మీద అధికారం అధికారుల చేతుల్�
ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నిరీక్షణకు మరికొద్ది రోజుల్లో తెరపడనున్నది. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ప్రత్యేక సాఫ్ట్
మండలంలోని వాగొడ్డుగూడెం, కొత్త కన్నాయిగూడెం, ఉసిర్లగూడెం, ఆసుపాక, దిబ్బగూడెం గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచ్లు సాధు జ్యోతి లక్ష్మీబాయి, గొంది లక్ష్మణరావు, మొడియం నాగమణి,
వచ్చే నెల 3 నుంచి పల్లె , పట్టణ ప్రగతిలో భాగం గా మొదటి రోజు గ్రామ సభలు నిర్వహించి గ్రామంలోని సమస్యలను గుర్తించాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. ప్రతి గ్రామంలో పాదయాత్ర చేపట్టి ప్రధాన సమ
కామారెడ్డి టౌన్: అటవీ భూముల సంరక్షణ, పోడు వ్యవసాయంపై నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగ�