ప్రజలు ఎన్నిసార్లు ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టాలి? దరఖాస్తు పెట్టిన ప్రతిసారీ రూ.30, రూ.40 ఖర్చు అవుతున్నది. ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టాం.. మీసేవలో అప్లికేషన్ పెట్టాం.. ఇప్పుడు మళ్లీ గ్రామసభల్లో అప్ల
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానిది అసమర్థ పాలన అని, పోలీసు నిర్బంధం మధ్య గ్రామ సభలు నిర్వహించడం సిగ్గుచేటని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. గ్రామ సభలు పెద్ద మాయ అని, ఎన్ని�
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జనాగ్రహం పెల్లుబికింది. రెండో రోజైన బుధవారం నిర్వహించిన గ్రామ సభల్లో నిరసనలు హోరెత్తాయి. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారు�
ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మరోసారి మోసం చేస్తున్నదని, రెండు రోజులుగా నిర్వహిస్తున్న గ్రామ సభలతో ఒరిగేదేం లేదని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. బుధవారం మహబూబాబాద్లోని ఎమ
కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నది ఒకటి గ్రామాల్లో జరుగుతున్నది మరొకటి. ప్రభుత్వ పనితీరుపై గ్రామసభలో నిరసనల హోరు కొనసాగుతున్నది. రెండోరోజూ బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహించిన గ్రామసభల్లో ప్రభుత్
అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లతో పాటు రేషన్కార్డులను ప్రభుత్వం మంజూరు చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావ�
నాలుగు కొత్త పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో నిర్వహించిన గ్రామ సభలు బుధవారం రెండోరోజు సైతం గందరగోళంగా జరిగాయి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతుభరోసా పథకాల కోసం ఎంపిక చేసిన లబ్ధి�
అర్హులందరికీ రేషన్కార్డులను అందిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి జూమ్ సమావేశాన్ని నిర్వహించారు. గ్రామ సభలు, రేషన్ కార్డుల దరఖాస్�
రంగారెడ్డి జిల్లాలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల కోసం కొనసాగుతున్న గ్రామసభలు రెండోరోజూ నిరసనలు, నిలదీతల మధ్య సాగాయి. ప్రారంభంలోనే లబ్ధిదారుల ఎంపిక లిస్టులో తమపేర్లు లేవంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగ
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నదో ప్రస్తుతం జరుగుతున్న గ్రామసభల్లో వెల్లువెత్తుతున్న నిరసనలు, ఆందోళనలే స్పష్టం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు పథకాల లబ్ధిదారుల జాబితాల ఆమోదం కోసం నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభలు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు బుధవారం కూడా తీవ్ర గందరగోళం.. నిరసనలు, అడ్డ
ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామ సభల్లో పాల్గొనేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మొదట తిమ్మాపూర్ మండలం రేణికుంటకు వచ్చారు. సభలో పాల్గొన్నారు. అక్కడి నుంచి న�
గ్రామ సభలు పెద్ద మాయ అని, ఎన్నికల స్టంట్ కోసమే రేవంత్ సర్కారు కుటిల యత్నం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. బుధవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని తన నివాసంలో విలే�
‘అవి ఇస్తం.. ఇవి ఇస్తం అని ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలిచ్చిండ్రు. ఇప్పుడు ఆ హామీలు ఏమయ్యాయని అడిగితే దాడులు చేయిస్తున్నరు. గ్రామసభల్లో అర్హులను పకనబెట్టి అనర్హులకు పథకాల