Harish Rao | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. గ్రామ సభల్లో గందరగోళం నెలకొందని, అవి రణ సభలుగా మారిపోయాయని హరీశ్రావు మండిప�
Beerla Ilaiah | రాష్ట్రంలో గ్రామసభలు(Grama sabha), వార్డు సభలు తీవ్ర గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారుల అలసత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు.
ఈ ఊరు.. ఆ ఊరు అనే తేడా లేదు.. ‘అనర్హుల జాబితా’లపై అన్ని ఊర్లూ ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. గ్రామసభల సాక్షిగా పల్లెలన్నీ సర్కారు తీరుపై మండిపడుతున్నాయి. ఓవైపు ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీస్తూనే ఇందిరమ్మ ఇండ్లు, ర�
గ్రామసభలు నిర్వహించిన మూడో రోజు గురువారం కూడా ప్రజలు ఎక్కడికక్కడ అధికారులను, కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా తదితర పథకాల గురించి ప్రశ్నించారు. అర్హులకే పథకాలు
‘హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెడతరా..? పథకాల కోసం ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకోవాలె. కాంగ్రెస్ ఎన్నికల హామీలు నెరవేర్చాలె. పథకాల అమలయ్యేంత వరకు ప్రజల గొంతుకనవుతా. ప్రశ్నిస్తూనే ఉంటా. ఎన్ని కేసులు పెడత�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన గ్రామసభల్లో మూడో రోజూ జనాగ్రహం పెల్లుబిక్కింది. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్కార్డులు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల జాబితాలపై జన జగడం గురువారమూ కొనసాగింది. ఏ ఊరిలో
నిర్మల్ జిల్లా కుభీర్లో గురువారం నిర్వహించిన గ్రామసభకు భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సింధే ఆనంద్రావు పటేల్ హాజరయ్యారు. అనర్హులకు జాబితాలో చోటు కల్పించారంటూ రైతులు, ప్రజలు, నాయకులు అధికారులతో వాదన
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ పంచాయతీల్లో అధికారులు నిర్వహిస్తున్న గ్రామసభలను అర్హులైన ప్రతి ఒక కుటుంబం సద్వినియోగం చేస�
Mahabubabad | గ్రామ సభల్లో(Grama Sabha) అధికారులు, ప్రజా ప్రతినిధులకు జనం చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు చేపట్టిన గ్రామ సభల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై నిలదీస్తూ ముప్పు తిప్పలు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది. ప్రభుత్వ పథకాలు దేవుడెరుగు ఆరు గ్యారంటీల పేరుతో జనం ఉసురు పోసుకుంటున్నారు. అనర్హులకు పథకాలు కేటాయించడంతో నిజమైన లబ్ధిదారులు ఆత్మహత్యాయత్నాలకు
Congress | ప్రభుత్వ పథకాల అమలు కోసం చేపట్టిన గ్రామసభలు రసాభాసాగా మారుతున్నాయి. పేరుకే గ్రామసభులు నిర్వహిస్తున్నా పెత్తనం అంతా కాంగ్రెస్ నాయకులదేనని (Congress leaders) ప్రజలు వాపోతున్నారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామసభలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతుండగా జనం నిరసనతో సభ హోరెత్తింది. సభ రసాభాసగా మారడంతో ఆందోళనకు దిగిన మహిళలను సముదాయిస్తున్న అడిషనల్ కలెక్టర్
బూటకపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మొండిచెయ్యి చూపిన కాంగ్రెస్పై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతూనే ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సైతం గ్రామసభలు రణరంగంగా మారాయి.