ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం గత కొద్ది రోజులుగా గ్రామాల్లోని వార్డుల వారీగా ఓటరు జాబితాను రూపొందించింది. ఈ నెల 6వ తేదీన గ్రామాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శించారు.
గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులపై 30లోగా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్యగౌడ్ ఆదివారం ప్రకటనలో డిమాండ్ చేశారు.
వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ఆదర్శ గ్రామ పంచాయతీ అయిన మరియపురం గ్రామ స్వరాజ్ అవార్డుకు ఎంపికైన ట్టు మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి తెలిపా రు. అక్టోబర్ 17, 18, 19న తిరుపతిలో అగ్రశ్రీ సంస్థ ఆధ్వర్యంలో జరిగ
మండలంలోని ఊటకుంట తండా గ్రామ పంచాయతీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్నది. నెల నుంచి తండాకు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కావడం లేదని స్థానికు లు వాపోయారు. కేవలం వారంలో ఒకటి, రెండ్రోజు లు మాత్రమే నీటి సరఫరా ఉంటుందని,
గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని 16వ ఆర్థిక సంఘం సభ్యుడు అజయ్ నారాయణ ఝౌ అన్నారు. భువనగిరి మండలం అనంతారం గ్రామాన్ని మంగళవారం 16వ ఆర్థిక సంఘం సభ్యులు అజయ్ నారాయణ ఝా, మనోజ్ పాండ�
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం కేసీఆర్ సర్కారు కృషి చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీలను పట్టించుకోవడం మానేసింది. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం మచ్చుకైనా కనిపించడం లేదు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జోరందుకున్నాయి. వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ఓటర్ల జాబితా షెడ్యూల్ను విడుదల చేశారు. ఓటర్ల తుది జాబితాను సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నారు. ఓటర్ల జాబితాపై బు�
శంకరపట్నం మండలం కన్నాపూర్లో ఒక్కో రైతుది ఒక్కోగాధ. ఎవరిని కదిలించినా రుణమాఫీ వెతలే వెలికి వస్తున్నాయి. ఈ ఊళ్లో ఒక్కరికి కాదు.. ఇద్దరికి కాదు.. 400 మందికి పైగా రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. ప్రభుత్వం పెట్టిన �
పల్లెల పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం బూరుగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలసి మొకలు నాటా�
Harish Rao | కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మేం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతు
హాజీపూర్ మండలం ర్యాలీగఢ్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గాదేవి (క్వారీ) జాతరను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆయల కమిటీ ఏర్పాట్లు చేసింది. యేటా ఆషాఢ మాసంలో క్వారీలోని దుర్గాదేవి ఆలయ వార్షి�
సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని ఓ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ పాడైతే అధికారులెవరూ పట్టించుకోలేదు. తాగునీటి కోసం గ్రామస్తులు గగ్గోలు పెడితే సమస్య వెంటనే పరిష్కారం కావాలని ఆ గ్రామపంచాయతీ కార్యదర్�