జిల్లాలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీకాలం నేటితో ముగియనున్నది. 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లల్లోని పాలకవర్గాలను అధికారులు ఘనంగా సన్మానిస్తున్నారు. బడంగ్పేట, మీర్పేట్ కార్పొరేషన్
ఇందిరమ్మ ఇండ్ల కోసమంటూ రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో ఊరికి గరిష్ఠంగా 15-16 ఉండాల
పింఛన్ సొమ్మును రెండింతలు పెంచుతరని ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఓటేస్తే అసలే పెంచకపోగా, వచ్చే పింఛన్ సొమ్మును ఇంటి పన్ను కింద జమ చేసుకుంటూ పంచాయతీ అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారు. కొడుకుల ఇంటి పన్�
‘మా గ్రామ పంచాయతే మాకు మద్దు.. కార్పొరేషన్లో కలపడం వద్దే వద్దు..’ అంటూ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. ఇటీవల మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్ చేస్తూ �
MLC Kavitha | 42 శాతం బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
Gram Panchayat | పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని రేవంత్ రెడ్డి సర్కార్ను డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచ్లంతా మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచ్ల
జిల్లాలో గ్రామ సీమల ప్రగతి ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ హ యాంలో 15వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లతోపాటు వివి ధ పథకాల కింద గ్రామాలకు పుష్కలంగా నిధులు రావడంతో పలు అభివృద్ధి పనులను సర్పం�
హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీ (జీపీ) లే అవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయం తీసుకున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. పేదలు, మధ్య తరగతి ప్రజల �
ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త పోకడలకు పోతున్నది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది.
Gram Panchayat | గ్రామ పంచాయతీలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టింది. గద్దెనెక్కినప్పటి నుంచి పంచాయతీలకు నిధులు విడుదల చేయకుండా కడుపు మాడ్చుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా ఉరి వేస్తున్నది.
కోర్టు వివాదంలో ఉన్న దాదాపు 20 ఎకరాల తమ భూమిని కబ్జాదారులతో కలిసి పోలీసులు బలవంతంగా లాగేసుకున్నారంటూ ఓ బాధితుడు ఆరోపించారు. కబ్జాదారులు, వారికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీసు కమిష
విపత్తు నిర్వహణ సన్నద్ధతను మరింత పటిష్టపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. రోజువారీ వాతావరణ సమాచారాన్ని గ్రామ పంచాయతీ స్థాయిలోనే అందజేసే సేవలను కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ (లలన్ సింగ్) గురువా
కొన్నేండ్ల క్రితమే గ్రామ పంచాయతీ అనుమతులతో వేసిన లేఅవుట్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్నేసింది. ఆ లేఅవుట్లలో ప్లాట్ల యజమానులను ముప్పుతిప్పులు పెట్టేలా రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కే నీరజ చేస్తున్న విచారణపై విమర్శలు వస్తున్నాయి. ఓ ఉన్నతాధికారిగా విచారణ చేయడం అభినందనీయమే అయినా.. విచార�