ప్రత్యేక అధికారుల నియమకంతో గ్రామాల్లో పాలన పట్టుతప్పింది. నిధుల లేమితో నిర్వహణ లోపించడం వల్ల పల్లె ప్రకృతి వనాలు (Palle Prakruthi Vanam) కలహినంగా మారాయి. మారుమూల గ్రామాలలో విద్యార్థులు, యువకులు, వృద్ధులకు ఆటవిడుపుతోట
‘గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు మాకొద్దు. దానివల్ల మాకేం లాభం లేదు. అంతా ఉన్నోళ్లకు లాభం. మా భూములు పోవడం తప్ప మాకెందుకు ఉపయోగపడదు’ అని రేడియల్ రోడ్డు భూబాధితులు అధికారులను నిలదీశారు. ముందస్తు సమాచారం �
ఈదుల్లా సవర్గాం గ్రామంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ఐరన్ లాడర్ పడి గ్రామపంచాయతీ కార్మికుడు ప్రభాకర్(45) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం..
ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శిని నిలదీసిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సుద్దాలలో గురువారం చోటుచేసుకున్నది. సుద్దాలలో పంచాయతీ కార్యదర్శి కళ ఆధ్వర్యంలో గ్రా�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లి గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.
జీతాలు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరినందుకు గ్రామపంచాయతీ కార్మికులను పనిలోకి రావొద్దని చెప్పిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెంలో జరిగింది. బుధవారం చర్లపాలెం పాఠశాలలో వాటర్ ప్లాంట్ ప
మండలంలోని శివారెడ్డిగూడెం గ్రామపంచాయతీ ఆన్లైన్లో పౌర సేవలు అందించడంలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. ఎటుచూసినా పచ్చదనం పరవళ్లు తొక్కుతూ, వ్యవసాయం, అనుబంధ ఆధారిత ప్రాంతమైన ఈ గ్రామంలో 580 కుటుంబాలు ఉన
మిషన్ భగీరథ పథకం లక్ష్యం నీరుగారుతున్నది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించాలనే సంకల్పం సడలుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఓవర్ హెడ్ ట్యాంకులను నిబంధన ప్రకారం శుభ్రం చేయడం ల�
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బతుకుల్లో మార్పు రావడం లేదు. ఉద్యోగులే కాదు, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి బాగోలేక, చాలీచాలని జీతాలతో బతుకలేక ఎంతోమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మరణించారు. ఇప్పటికీ ఆ కుటుంబాలక�
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలనకు ఏడాది కావస్తున్నది. గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో పంచాయతీలకు నిధులు విడుదల కావడం లేదు. దీంతో గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయి. నిధుల లేమితో పంచాయతీ కార్యదర్శు
ప్రభుత్వ నిర్ణయాలతో రంగారెడ్డి జిల్లా స్వరూపం రోజురోజుకూ మారుతున్నది. జిల్లాలో జరుగుతున్న సమీకరణలతో రాజకీయ నిరుద్యోగుల సంఖ్య పెరుగనుంది. ఓ వైపు మున్సిపాలిటీల పెంపు కారణంగా ఎంపీటీసీలు, సర్పంచ్ల సంఖ్య
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధ్యం కాదని అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి ప్రకటించి న నేపథ్యంలో ముందుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభు త్వం యోచిస్తున్నట్టు తెలిసింది.
పంటలు సరిగ్గా పండక, పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో పది రోజుల క్రితం ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు ఆగం చేయడంతో ఇంటి పెద్దను కోల్పోయామని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోత
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నాలుగు పథకాల ప్రారంభ కార్యక్రమంలో పలు చోట్ల రగడ నెలకొంది. అర్హులకు పథకాలు దక్కలేదాంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. అనర్హులకు ఎలా పథకాలు కట్టబెట్టారాంటూ నిలదీ�