మోర్తాడ్ మండలంలో పేరుకే సక్రమం అంతా అక్రమం అన్నట్లుగా కొనసాగుతుందీ ఇసుక రవాణా. సుంకెట్, ధర్మోరా గ్రామశివారుల్లోని పెద్దవాగులో ఇసుకను తరలించేందుకు అధికారులు అనుమతినిచ్చారు. వేబిల్లులు మంజూరు చేస్తు�
పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.
గ్రామ పంచాయతీ కార్మికుల వేతన బకాయిలను తక్షణమే మంజూరు చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి రవి, ప్రధాన కార్యదర్శి పీ అరుణ్ కుమార్, ఐఎఫ్టీయూ రాష్ట్�
నలభై ఏళ్ల స్వప్నం సాకారమైంది. ఫ్రూట్ఫారమ్ గిరిజన గూడేనికి వెళ్లేందుకు రూ. 1.80 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. నిధులు మంజూరు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్త
వనపర్తి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని చిమనగుంటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో తూర్పుతండా ఉన్నది. ఈ తండాకు ఇప్పటి వర కు రోడ్డు సౌకర్యం లేదు. తండావాసులు తమ పిల్లలను చదివించాలంటే ప్రాథమిక పాఠశాల కూడా లేద
గ్రామపంచాయతీగా ఉన్న ములుగు జిల్లా కేంద్రం మున్సిపాలిటీగా మారనున్నది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. ములుగు, బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామపంచాయతీలతో కలిసి పు�
Maheshwar Reddy | అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ బూటకపు హామీలుగా మారాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి హరీశ్రావు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హరీశ్ రావు సీఎం రేవంత్రెడ్డికి శుక్రవా�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. పరిశుభ్రంగా ఉంచాల్సిన పల్లెలను ఎందుకు గాలికి వదిలేశారు అని హరీశ్రావు ని
Harish Rao | కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. గత ఏడు నెలల నుంచి గ్రామపంచాయతీలకు ఏడు పైసలు కూడా విడుదల చేయలేదని ఆయన
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నివర్గాలకు ఎదురు చూపులు తప్పడం లేదు. పథకాలు, ఎన్నికల హామీలు, వేతనాలు..ఇలా అన్నింటికీ ప్రజలకు నిరీక్షించాల్సి వస్తున్నది. ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లకు ఆరు �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోనున్న వావుదం గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల అరకొర వసతుల మధ్య గ్రామ పంచాయతీ భవనంలో కొనసాగుతున్నది. ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పాఠశాల మ