గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిషరించి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగం మండలంలోని ఖర్జీ గ్రామ పంచాయతీ పరిధిలోని లోహ గిరిజన గ్రామం మూడు రోజులుగా అంధకారంలో మగ్గుతున్నది. ట్రాన్స్ఫార్మర్ పాడైపోగా మరమ్మతులు చేపట్టకపోవడంతో అడవిబిడ్డలు నానా
కేసీఆర్ పాలనలో ఎటు చూసినా పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. పరిశుభ్రమైన పరిసరాలతో చూడముచ్చటగా ఉన్న పల్లెల్లో నేడు ప్రగతి కళ తప్పింది. కాంగ్రెస్ సర్కార్ నిధులు విడుదల చేయకపోవడంతో ‘పల్లె ప్రగతి’ ప�
ఆరు నెలలుగా జీతాలు లేవు.. మేమెట్లా బతికేది.. మాపై ప్రభుత్వం ఎందుకు కక్షగట్టింది.. అందరి ఉద్యోగులకు ఇచ్చినట్టు మాకు కూడా నెలనెలా ఇచ్చి ఆదుకోవాలని గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ సఫాయి కార్మికులు ఆవేదన వ్య�
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని 8వ వార్డులో తాగునీరు రావడం లేదని మహిళలు ఖాళీ బిందెలతో సోమవారం ఆందోళనకు దిగారు. వారం రోజులుగా నల్లా నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున�
రాబోయే 10 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఆస్తుల తనిఖీ చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా పంచాయతీ అధికారులను ఆదేశించారు.
ఉపాధి హామీ పనుల్లో కూలీల హాజరు శాతం పెంచాలని గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిత రామచంద్రన్ అన్నారు. బుధవారం ఆమె జైనూర్ మండలంలో పర్యటించారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారాం గ్రామపంచాయతీకి రోడ్డు వేస్తేనే ఓటు వేస్తామని గ్రామస్థులు స్పష్టం చేశారు. కోటపల్లి మండలంలో రాజారం, కావరకొత్తపల్లి గ్రామాలకు రోడ్డు లేదు.
హరితహారంలో భాగంగా నాటిన మొక్కల నిర్వహణ కరువైంది. పట్టించుకునే వారు లేక ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. కురిక్యాల గ్రామ పంచాయతీ పరిధిలో జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు దెబ్బతిన్న�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెకూ పల్లె ప్రకృతి వనంతో పాటు 10 ఎకరాల్లో బృహత్ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ పాలనలో వాటికి రక్షణ కరువైంది.
ప్లాట్లు కొనేవారు లేక ములుగు జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో ములుగు జిల్లాగా ఏర్పడిన తర్వాత చుట్ట పక్కల గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగ�
అక్బర్పేట-భూంపల్లి మండలం ఖాజీపూర్లో శుక్రవారం ముదిరాజ్ కులస్తులకు గ్రామ బహిష్కరణ విధించారు. ముదిరాజ్ కులస్తుల వివరాల ప్రకారం.. ఖాజీపూర్ పెద్ద చెరువులోని చేపలను పట్టి విక్రయించే విషయంలో గ్రామం లో �
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లు వంద శాతం సాధించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మండల పంచాయతీ అధికారులతో పాటు గ్రామ కార్యదర్శులు పన్నులు వసూలు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలలో పనిచేసే 52వేల మంది కార్మికులకు ఏడు నెలలుగా బకాయి పడ్డ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పాలడుగు