జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లు వంద శాతం సాధించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మండల పంచాయతీ అధికారులతో పాటు గ్రామ కార్యదర్శులు పన్నులు వసూలు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలలో పనిచేసే 52వేల మంది కార్మికులకు ఏడు నెలలుగా బకాయి పడ్డ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పాలడుగు
పార్లమెంట్ ఎన్నికల్లో 85 ఏళ్లు వయసు పైబడిన వారితో పాటు దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం ఎన్నికల సంఘం కల్పించింది. మే 13న మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోస
వేటకు వెళ్తున్నారనే నెపంతో అటవీ శాఖ సిబ్బంది ముగ్గురిని చితకబాది, డబ్బులు డిమాండ్ చేసిన ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. మండలంలోని కోమటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కొత్త దుబ్బగూడ గ్రామానికి �
గుమ్మడిదొడ్డి గ్రామ పంచాయతీలో మంగళవారం డీఎంహెచ్వో అల్లెం అప్పయ్య పర్యటించారు. గుమ్మడిదొడ్డి గ్రామస్తులు జ్వరాల బారిన పడిన విషయమై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి.
‘పడకేసిన పల్లె ప్రగతి’ పేరుతో సోమవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పాడైన గ్రామపంచాయతీ ట్రాక్టర్, పారిశుధ్యం లోపంపై వా�
బాలానగర్ మండలం నేలబండతండా(వాల్యానాయక్)తండా.. ఈ తం డా పేరు వింటేనే 2008 ఏప్రిల్ 11న తెలంగాణ ఆత్మ గౌరవ రథయాత్రలో భాగంగా ఉద్యమ నేత కేసీఆర్ పల్లె నిద్ర చేసిన సందర్భం టక్కున గుర్తొస్తుంది. పల్లెనిద్ర తర్వాత మర�
జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య భారీగా పెరుగుతున్నది. గతనెల మొదటి వారం వరకు రోజుకు 10 వేల మంది పనులకు రాగా, ఈనెల మొదటి వారం నుంచి ఉపాధి పనులకు వచ్చే వారు గత నెలతో పోలిస్తే 1
కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీకి సంబంధించి మైనింగ్ లీజుపై ఈ నెల 15న నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల మధ్య రోజురోజుకూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ఈ వ్యవహా రం మూడు నెలల నుంచి కొనసాగుతుందని ఉద్యోగు లు, సిబ్బంది బహిరంగంగా చెబుతున్నారు.
గ్రామ పంచాయతీల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకట�
స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో గ్రామాలన్నింటినీ సర్వాంగ సుందరంగా మార్చాలని మండల ప్రత్యేక అధికారి, జిల్లా సహకార శాఖ అధికారి సుధాకర్ సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం ఆయాగ్రామాల ప్రత్యేకాధ�
గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం గురువారంతో ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. మంచాల మండలం 23గ్రామ పంచాయతీలకు శుక్రవారం అధికారులు బాధ్యతలు తీసుకున్నారు.
అంకితభావంతో పనిచేస్తే ఉత్తమ గుర్తింపు లభిస్తుందని మండలంలోని హస్నాబాద్ గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికురాలు కంతి లక్ష్మి నిరూపించారు. చేస్తున్న పనిని ఊసడించుకోకుండా ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ప్రతిరో�