సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు ఎంపీఓ భిక్షంరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరు శుక్రవారం నుంచి బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం గురువారంతో ముగిసింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారులను జిల్లా అధికార యంత్రాంగం నియమించింది.
పల్లెల్లో ప్రజాప్రతినిధుల పాలన ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ఐదేండ్లుగా సర్పంచులు, వార్డు మెంబర్లుగా పనిచేసిన వారు మాజీలుగా మారారు. వారి స్థానంలో అధికారులు పగ్గాలు చేపటార్టు . 2019 జనవరిలో జర�
కన్నతల్లిని కొడుకు గొంతుకోసి చంపిన ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని బండమీదితండాలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని అమ్మపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బండమీదితండాకు చెం�
పల్లెల్లో సర్పంచ్ల పదవీ కాలం బుధవారంతో ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తండ
నగర శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధి దాటిన తర్వాత ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు చేస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి రానున్నది. గురువారంతో సర్పంచుల పదవీకాలం ముగియనుండటంతో ప్రభుత్వం రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారు
గ్రామ పంచాయతీల్లో మళ్లీ ప్రత్యేకాధికారుల పాలన రానుంది. నేటితో ప్రస్తుత పంచాయతీ పాలక వర్గాల గడువు ముగియనుండడంతో పల్లెల పాలన అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నిక�
గ్రామ పంచాయతీల్లో పాలక వర్గం పాలన ఈ నెలాఖరుతో ముగియనున్నది. ఫిబ్రవరి-1తో ఐదేండ్ల పాలన పూర్తి కావడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. మళ్లీ ఎన్నికలు జరిగే వరకు వారితోనే పాలన చేపట్టనున్నది.
కేసీఆర్ పాలనలోనే గ్రామాలాభివృద్ధి జరిగిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. మండలంలోని మునగాల లో ఉపాధిహామీ పథకం కింద రూ.20 లక్షలతో ని ర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి, రూ.5 లక్షలతో నిర్మిస్తున్న షా
గ్రామాల్లో తాగునీటి నిర్వహణ విధులను సర్పంచులకు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇంటింటికీ నీళ్లను అందించే బాధ్యతను వాళ్లకే ఇవ్వాలని అన్నారు. అందుకు అవసరమైన విధివిధానాలు రూపొందించాలని అధికా�
రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నాడని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. హుస్నాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం విల�
మండలంలోని హస్నాబాద్ గ్రామ పంచాయతీ కార్మికురాలు లక్ష్మి ఉత్తమ పారిశుధ్య కార్మికురాలిగా ఎంపికయ్యారు. స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా తడి, పొడి చెత్తను వేరు చేయడంలో ప్రజలకు అవగాహన కల్పించడంపై రాష్ట్రం నుంచ�
జిల్లా, బ్లాకుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా, బ్లాకుల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల రూ