రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచార హోరు మొదలైంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటించారు. వారికి ఎన్నికల గుర్తులు కూడా కేటాయ
రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కార్యాలయం తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే కార్యాలయంలో గందరగోళం, పారదర్శకత లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఎన్నికల నిర్వహణలో కీలకంగ
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్లలో సర్పంచ్ అభ్యర్థులు వింత ప్రచా రం చేస్తున్నారు. సర్పంచ్గా గెలిపిస్తే గ్రామస్థులకు కోతుల బెడద లేకుండా చేస్తామని హామీ ఇవ్వడమే కాదు అప్పుడే రంగంలోకి దిగిపోయారు.
పంచాయతీ ఎన్నికల కోసం వేసిన నామినేషన్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గోట్లపల్లిలో బుధవారం ఉదయం వెలుగుచూసింది. గోట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్, �
‘టెట్' గండం నుంచి గట్టెక్కుదామని పుస్తకాలతో కుస్తీపడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు కాలం కలిసిరావడంలేదు. స్పెషల్ కోచింగ్ తీసుకుంటున్నా పరిస్థితి అనుకూలించడంలేదు. అత్యంత కీలకమైన టెట్ కోసం సన్నద్ధమవు
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో దశ నామినేషన్ల ప్రక్రియ బుధవారం మొదలైంది. ఈ విడతలో భద్రాద్రి జిల్లాలోని ఏడు మండలాల్లో ఉన్న 155 పంచాయతీలకు, 1,330 వార్డులకు ఈ నెల 17న ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం బుధవారం మొదలైన �
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేడి పెరుగుతున్నది. కొత్త పవర్ పాలి‘ట్రిక్స్'కు తెరలేస్తున్నది. సర్పంచ్ రిజర్వేషన్లు కలిసిరాని ఆశావహులు తమ రూటును మార్చుకుంటున్నారు. ప్లాన్ బీని అమలు చేసేంద
రెండో విడుత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం మంగళవారం ముగిసింది. గత రెండ్రోజుల్లో అంతంగానే నామినేషన్లు రాగా, చివరి రోజున భారీగా దాఖలయ్యాయి. అభ్యర్థులు పోటెత్తడంతో ఆయా కేంద్రాలు కిటక�
ఎలమందది ఔటర్ రింగురోడ్డుకు కూతవేటు దూరం ఉన్న గ్రామం. ఆయనకు రోడ్డుకు ఆనుకుని రెండెరాలు పొలం, పది బర్రెలు, కొన్ని గొర్రెలు ఉన్నాయి. భూముల ధరలు కోట్ల రూపాయలకు చేరడంతో ఎలమంద వద్దకు రియల్ వ్యాపారులు, బ్రోకర్
గతంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్లను జైలుకు పంపిందని, బిల్లులు అడిగిన పాపనికి తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం తుది విడత పంచాయతీ ఎన్నికల కు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ములుగు, హనుమకొండ, వరంగల్, జనగామ, భూపాల�
ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో పంచాయతీ పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళ వారం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని సింగంపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుక�
స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ నాయకులకు తలనొప్పిగా మారింది. ఒకే పార్టీ మద్దతుదారులు ఇద్దరేసి చొప్పున సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేయడంతో గ్రామపంచాయతీల్లో రాజకీయంగా వేడెక్కింది. అటు అధికార, ఇటు వ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం అర్ధరాత్రి వరకూ కొనసాగింది. బుధవారం నుంచి మూడో విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మూడో విడతలో భద్రాద్రి
పంచాయతీ ఎన్నికలకు రోజులు దగ్గరపడుతుండగా పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఎలాగైనా గెలిచి తీరాలని కుల సంఘాలను మచ్చిక చేసుకునేందుకు కుల పెద్దలను క