గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి జోరందుకున్నది. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నా, ఆయా పార్టీల నేతలు తమ అనుచరులను బరిలో దింపుతున్నారు. తొలి విడత ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది.రెండో విడత నామినే�
పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో రెండో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలి రోజున నామినేషన్లు మందకొడిగానే దాఖలయ్యాయి.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా జిల్లాలో బెల్టు షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్నా పల్లె, పట్నం తేడా లేకుండా బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతున్నది. ఎకడ చూసినా పర్మిట్ రూమ్, బార్లను �
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశావహులకు తీవ్రమైన ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నప్పటికీ చేతిలో నగదు లేక తండ్లాడుతున్నారు. ప్రతి గ్రామంలోనూ పోటీ అనివార�
తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బోధన్ డివిజన్లోని 11 మండల్లాలోని 184 సర్పచ్ స్థానాలు, 1,642 వార్డు స్థానాలకు గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజులపాటు నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల పరిశ
ఉమ్మడి జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఆదివారం వాటి పరిశీలన పూర్తయింది. ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరించారు. మొద టి రోజు ఈనెల 27న స్వల్పంగా దాఖలయ్యాయి. 28న అష్టమి, శనివార�
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో బీఆర్ఎస్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి భర్త యాదగిరి కిడ్నాప్ కేసులో దుండగులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం నెవ్వెరబోయేలా చేసింది. శనివారం రాత్రి 9 గంటల అనం�
పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగుర వేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. అదివారం మాజీ ఎంపీటీసీ చెనగోని శివగౌడ్తో పాటు మరి�
స్థానిక సంస్థల తొలి విడుత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సర్పంచ్, వార్డు స్థానాలకు సింగిల్ నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో అక్కడ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. ఉమ్మడి జిల్లాలోని పల�
తొలి విడుత స్థానిక సంస్థలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. తొలి రెండ్రోజుల్లో అంతంత మాత్రంగానే నామినేషన్లు దాఖలు కాగా, చివరిరోజైన శనివారం మాత్రం వెల్లువలా వచ్చి పడ్డాయి. బోధన్ డివిజన్�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారంతో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. అయితే సాయం త్రం ఐదు గంటలకే నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా ఆ సమయానికే అభ్యర్థులు భారీగా తరలివచ్చి క్యూలో ని�
ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడతలో నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రెండోవిడతలో 6 మండలాల్లోని 183 గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, 1,686 వార్డు సభ�
పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ఘట్టం పూర్తికావడంతో నేటి నుంచి రెండో విడత నామినేషన్లు షురూ కానున్నాయి. ఈ మేరకు అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
రిజర్వేషన్ల ఖరారు అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై రాష్ట్ర బీసీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని వెల్లడించింది. తక్షణం ఎన్నికలను నిలిపివేసి,
గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కోడ్ ఉల్లంఘించి పలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాధన్నపేట గ్రామంలో ముదిరాజ్ మత్స్య పార�