కాంగ్రెస్ ప్రభుత్వంతో జనం విసిగి శాపనార్థాలు పెడుతున్న తరుణంలో వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో ఎంతటి ఘోర పరాజయం ఎదురవుతుందో అనే భయం ఆ పార్టీ నాయకులను వెంటాడుతోంది. మరోపక్క గ్రామాల్లో గుం పులు, గ్రూపుల పంచా�
పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నది.. ఇప్పటికే తొలి విడత నామినేషన్లు పూర్తికాగా, వాటి పరిశీలన కూడా ముగిసింది. రెండో విడత నామినేషన్ల సమర్పణ కొనసాగుతున్నది. అయితే పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యులక�
గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారై ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల కావడం తో వివిధ రాజకీయ పార్టీలతోపాటు, గ్రామాల్లో కూడా సర్పంచ్ ఎవరైతే బాగుంటుందనే వేట మొదలైంది. ఏ పార్టీ అభ్యర్థి వారై నా సరే మంచి తనం�
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ విధానాలు నచ్చకపోవడం, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అంశంలో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేయడంతో పలువురు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఖమ్మం రూరల
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన పంచాయతీ భవనాలపై ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చూపుతున్నది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా నిర్మాణాలపై అలసత్వం ప్రదర్శిస్తున్నది. ప్రతి చిన�
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి జిల్లాలో ఎలా పర్యటిస్తారని, ఆయనకు ఎన్నికల కోడ్ వర్తించదా? అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయనొక ప్రకట�
గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సవాల్ విసిరారు. ఖమ్మ�
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్, సాధారణ పరిశీలకుడు సర్వేశ్వర్రెడ్డి ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో సర్వేశ్వర్ర�
గ్రామాల్లో సర్పంచ్ పదవికి ఎన్నడూ లేని డిమాండ్ పెరుగుతోంది. సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు అనేక ఆఫర్లు చేస్తున్నారు. ఆఫర్లు, ఒప్పందాలు, ఒట్లు, బాండ్లు తదితర అంశాలు ప్రస్తుతం ట్రెండ్గా మార�
గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేసినట్టు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కాంగ్రెస్ సర్కార్కు సవాల్ విసిరారు. ఖమ�
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. స్థానిక నాయకుల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఎక్కడ చూసినా యువత, పార్టీ నేతలు గుంపులు, గుంపులుగా చేరి ఇండ్లల�
తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. సంగారెడ్డి జిల్లాలోని 136 సర్పంచ్ స్థానాలకు 578 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1246 వార్డు స్థానాలకు 3222 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనె�
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ఎస్సీ రిజర్వేషన్ ఖరారు కావడంతో సర్పంచ్గా పోటీ చేసేందుకు మండల కేంద్రానికి చెందిన టేకుల కుమార్ అనే యువకుడు దుబాయ్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. లక్షల జీతం వదులుకొన�
కాసిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో రెండు వర్గాల ఆధిపత్య పోరు మరో సారి తెర మీదకు వచ్చింది. కాసిపేట మండలంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్యెల్యే కొక్కిరాల ప�
గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికకు (Unanimous) తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.