పంచాయతీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో బీఆర్ఎస్పై ఉన్న అభిమానంతో కుటుంబం మొత్తం ఎన్నికల బరిలోకి దిగింది. దండేపల్లి పంచాయతీని ఎస్టీ జనరల్కు కేటాయి�
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. పలు గ్రామ పంచాయతీల్లో ఆయా సామాజిక వర్గాలు లేకపోయినా లేక వారి జనాభా అతి తక్కువగా ఉన్నప్పటికీ వారికి రిజర్వేషన్లు కేటాయించ�
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గ్రామ పంచాయతీ ఎన్నికలు పెద్ద తలనొప్పిగా మారాయి. రెబెల్స్ బెడద ఆ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తున్నది. నియోజకవర్గంలో 9 మండలాలు ఉన్నాయి. అందోల�
భద్రాద్రి జిల్లాలోని పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. తొలిపోరుకు పల్లె పౌరులు సై అంటున్నారు. ఈ నెల 11 జరిగే తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా కూడా వ�
గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ, పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తవడంతో పల్లెల్లో ప్రచారం మొదలైంది. సిద్దిపేట జిల్లాలో 7 మండలాల్లో మొదటి విడతలో 163 గ్రామ పంచాయతీల
దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం. ఇందులో ప్రథమ పౌరుడు సర్పంచ్తో పాటు వార్డుసభ్యులు కీలకం. వీరిలో పల్లె ప్రగతికి బాటలు వేసి, అదృష్టం తోడై చట్ట సభల్లో అడుగు పెట్టిన వారు ఎం
గ్రామపంచాయతీ ఎన్నికల విధులకు సంబంధించి శిక్షణ సమయంలో ఒక్కో ఉద్యోగి నాలుగుచోట్ల శిక్షణకు హాజరుకావాల్సిందిగా విధులు కేటాయించిన జిల్లా అధికారులు ఏకంగా చనిపోయిన అంగన్వాడీ టీచర్కు ఓపీవో (అదర్ పోలింగ్
జిల్లాలోని ఓ ఎస్ఐ తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. పంచాయతీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ ఎస్ఐ వసూళ్ల పర్వానికి తెరలేపాడు. సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసే వారినే టార్�
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు.. ఎన్నికలు జరిగే గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ పరిధిల్లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అన్�
గ్రామ పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. సోషల్ మీడి యా వేదికగా అభ్యర్థులు వారి మద్దతుదారులు సాధారణ ఎన్నికలకు దీటుగా హామీలు గుప్పిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించిన పోటీదారులైతే ఏకంగా �
స్థానిక సంస్థల ఎన్నికల్లో వరంగల్ జిల్లా సంగెం మండలంలోని వంజరపల్లిలో విచిత్రం చోటుచేసుకుంది. ఈ గ్రామానికి రెండో విడతలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా ఇక్కడ ఎస్టీ జనాభా లేకున్నా సర్పంచ్ పదవితోపాటు మూడ�
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదినీ ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై బుధవారం కలెక్టర్లు, ఎన్నికల సాధారణ పరిశీలకులతో హైదరాబాద్ న�
మొదటి విడుత స్థానిక సంస్థల ఎన్నికల పర్వం కీలక దశకు చేరింది. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారంతో గడువు ముగిసింది. పలువురు అభ్యర్థులు నామినేష్లు విత్ డ్రా చేసుకోవడం, చాలాచోట్ల సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కొ
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలు గ్రామాల్లో పదవుల పందేరం కొనసాగుతున్నది. సర్పంచ్, వార్డు స్థానాలకు వేలం నిర్వహిస్తుండడం కనిపిస్తున్నది. పదవులపై కన్నేసిన ఆశావహులు ఎంతకీ వెనక్కు తగ్గడం లేదు. లక్షలు �
పంచాయతీ ఎన్నికల కోసం వేసిన నామినేషన్లను గుర్తు తెలియని వ్యక్తులు క్లస్టర్ కార్యాలయం నుంచి ఎత్తుకెళ్లారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గోట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్, జైరాంతండా (ఐ)పంచాయతీ�