పంచాయతీ ఎన్నికల వేళ సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) సాయిబాబాపై సస్పెన్షన్ వేటు వేయడం పంచాయతీశాఖలో కలకలం రేపుతున్నది. పంచాయతీ ఎన్నికల్లో కీలక విధులు నిర్వహించాల్సిన డీపీవో సాయిబాబా పదేపదే స�
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగుతున్నది. కొన్నిచోట్ల అభ్యర్థులు స్వచ్ఛందంగా తప్పుకోగా, మరికొన్ని చోట్ల నేతల ఒత్తిడితో నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు తెలిసింది.
బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాయని..రెండేండ్ల రేవంత్ పాలనలో పల్లె లు అభివృద్ధిలో వెనుకబడి పోయాయని తాండూ రు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మండలంలో�
Kasipeta | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో రెండో దశ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో భాగంగా శనివారం సాయంత్రంతో నామినేషన్ ఉప సంహరణ గడువు ముగిసింది. దాంతో అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను అధికారులు కేటాయించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి ఊపందుకుంది. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ల ప్రకియ పూర్తి కాగా.. రెండో విడత కొనసాగుతోంది. మూడో విడత ప్రక్రియ కూడా ప్రారంభమైంది. రాజకీయ పార్టీలకతీతంగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన�
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డుమెంబర్ల అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పాత పాల్వంచలోని వనమా నివాసంలో శుక్ర
ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఏ పార్టీలో ఉన్నాడో ముందుగా ప్రజలకు చెప్పిన తర్వాతే పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేయాలని, అప్పటివరకు ఆయనను భద్రాచలం ప్రజలు నమ్మరని ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ రాష్�
కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి పనులే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిమ్మపూ�
‘మనకు అన్ని కాలాలు, పరిస్థితులు అనుకూలంగా ఉండవు. కొన్నిసార్లు కష్టకాలం వస్తది.. అంతమాత్రాన వెరవద్దు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తది. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచిరోజులు వస్తయి. ఎవరూ అధైర్యపడొద్దు’ అంటూ బీఆర్�
నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం ఎర్రవల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. నార్లాపూర్-డిండి ఎత్తిపోతల పథకం భాగంగా గోకారం వద్ద చేపడుతున్న రిజర్వాయర్ కోసం విడుదల చేసిన ఆర్అండ్ఆర్ జీవోను �
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు తప్పకుండా ఎలక్షన్లలో ఖర్చు పెట్టిన వివరాల లెక్కలు చెప్పాల్సిందే. లేనిపక్షంలో అనర్హత వేటుపడే అవకాశం ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి మొదలుకొ�
పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. శుక్ర వారం పరకాల మండలం నాగారం గ్రామంలో ఏర్పాటుచేసిన మ�
పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని గ్రామాల్లో కూలీలకు ఉపాధి దొరుకుతున్నది. అభ్యర్థులెవరైనా వారే ప్రచార కార్యకర్తలు. పొద్దునో గుర్తు.. సాయంత్రం మరో గుర్తుకు ప్రచారం చేస్తున్నారు. ఫలానా వ్యక్తినే గెలిపించాలని అ�
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. చలికాలంలో పంచాయతీ పోరుతో పల్లెల్లో వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల పర్వం ప్రారంభానికి ముందు నుంచే అభ్యర్థులు ప్రచారంలో లీనమయ్యారు. రిజర్వేషన్ కలిసిరావడం�
గ్రామ పంచాయతీ ఎన్నికలకు శుక్రవారంతో నామినేషన్ల పర్వం ముగిసింది. కాగా, మూడో విడతకు సంబంధించి చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రాత్రి వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు అభ్యర్థులు క్యూలో నిల్చున�