పంచాయతీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆదివారం దమ్మపేట మండలంలోని మారప్పగూడెం పంచాయతీ జలవాగు గ్రామంలో కాంగ్రెస్కు చెందిన 45 కుటుంబాల వారు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్�
పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీఆర్ఎస్ ప్రచార వాహనంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భౌతికదాడులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతరావు స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్ని�
కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల పేరుతో 420 మోసపూరిత హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్ల�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతున్నది. సర్పంచ్ అభ్యర్థులు పోటీపోటీగా దావత్లు ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఓటర్లను తమవైపు తిప్ప
సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో కీలకమైందే. ఒక్క ఓటు తేడాతో సర్పంచులు, వార్డు సభ్యుల గెలుపోటములు తలకిందులైన సంఘటనలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పంచాయతీ ఓటర్ల జాబితా తప్పుల తడక�
సిద్దిపేట నియోజకవర్గంలోని రామంచ గ్రామస్తులు ఐక్యతతో గ్రామ సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకోవడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం ఏకగ్రీవ సర్పంచ్ ఎర్ర భవాని నవీన్ గ
పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఏ ఊర్లో చూసినా సర్పంచ్, వార్డు అభ్యర్థులు తమ హామీలను బాండ్ పేపర్పై రాసిస్తున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్లలో సర్పంచ్ పదవ
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భద్రాద్రి జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ ప్రచారవాహనంతోపాటు డ్రైవర్పైనా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. బీఆర్ఎస్ బలపర్
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం సందడిగా సాగుతున్నది. రెండో విడత 415 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. తొలి విడత ఎన్నికలకు మంగళవారంతో ప్రచారం ముగియనున్నది. ఆఖరి విడత ఎన్నికలకు మంగళవారమే నామినేషన్ల ఉప�
కష్టకాలంలో ప్రజలతో నిలిచేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. ఆదివారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఈదులకుంట తండా, భోజ్య తండా, పెద్దమంగ్య తండా, హచ్చ�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్పంచ్ అభ్యర్థులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి ముద్రకోల రాజు గ్ర
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న అభ్యర్థులు మొదటి నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థులు వలస ఓటర్లపై ఫోకస్ పె
Bheemadevarapally | హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన శిక ప్రదీప్ అడ్వకేట్ విధులను వదిలి సర్పంచ్ పోటీలో నిలించారు. శిక ప్రదీప్ తండ్రి జేమ్స్ సైతం అడ్వకేట్గా సేవలందిస్తున్నారు. ఆయన త�
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిలో పరుగులు పెట్టిన పల్లెలు నేడు నిధులు లేక అస్తవ్యస్తంగా మారాయి. ప్రతి చిన్న గ్రామ పంచాయతికీ సొంత భవనం ఉండాలన్న గొప్ప సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం ఉపాధి నిధు�
“హలో.. అన్నా నేను ..... ఈసారి మన ఊరి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను.. మీరూ పెదనాన్న, పెద్దమ్మ, వదిన తప్పకుండా పోలింగ్ రోజు మన ఊరికి రావాలి.. నాకు ఓటేసి గెలిపించాలి ప్లీజ్.. మన గ్రామాన్ని అభివృద్ధి చేసేంద