Collector Santosh | జోగులాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఈ సందర్భంగా ఆయా పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతున్న తీరును కలెక్టర్ బీఎం సంతోష్ వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవే
Yellandu | పంచాయతీలో ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, ఇందుకు అభ్యర్థులు సహాకరించాలని ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, జిల్లా ఎన్నికల సహాయ అధికారి బైరు మల్లీశ్వరీ కోరారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మద్యం విచ్చలవిడిగా సరఫరా అవుతోంది. సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన వారంతా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు విందులు, వినోదాలు ఏర్పాటు చేస్త�
గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోరుకు ప్రచార ఘట్టం ముగిసింది. సార్వత్రిక ఎన్నికలను తలపించేలా కొనసాగిన ప్రచార పర్వం గ్రామాల్లో హోరెత్తించింది. తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు గ్రామ రాజకీయ ప
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ ఈ నెల 11న జరుగనుంది. మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగియడంతో తదుపరి ప్రలోభాల కార్యాచరణపై అభ్యర్థులు, పార్టీల నాయకులు దృష్టి పెట్టారు. ఇక, తొలి విడత పోలింగ్ ఏర్�
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పోలింగ్కు మరో 24గంటల సమయం ఉండడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి హాట్హాట్గా మారింది. మంగళవారంతో తొలి విడుత పంచాయతీ ఎన్నికలకు ప్రచారం ముగియడంతో గ్రామపంచాయతీలో ఇక విందుల
పంచాయతీ ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొన్ని గంటల్లో పోలింగ్ షురూ కానున్నది. ఇప్పటికే అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించగా.. 48 గంటల ముందే మైకులు మూగబోయాయి. ఫలితాలు వెలువడే వరకు మద్యం దుకాణాల�
గ్రామ పంచాయతీ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె కనగల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామగ్రిని, బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బాక్సులను పరిశీలించా
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. స్వేచ్ఛాయుత , న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు
భద్రాచలం పట్టణం గులాబీమయమైంది. గులాబీ, ఎరువు రంగుల జెండాలు, బెలూన్లతో భారీ ర్యాలీ పట్టణమంతా సాగింది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భద్రాచలం పంచాయతీ సర్పంచ్ స్థానానికి సీపీఎం, జీడీపీ మద్దతుతో బీఆర్ఎస్ బలప
జిల్లాలో ఎన్నికలను పాదర్శకం గా, పకడ్బందీగా నిర్వహించనున్నట్లు అడిషన ల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎ. భాస్కర్రావు తెలిపారు. తొలి విడతలోని ఆరు మండలాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్�
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వనపర్తి జిల్లాలోని చాలా గ్రామాల్లో రెబ ల్స్ అభ్యర్థులతో తంటాలు తప్పడం లేదు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ తలనొప్పి అధికంగా కనిపి స్తున్నది. ఇతర పార్టీ�
ప్రత్యక్ష ఎన్నికలంటే కాంగ్రెస్ నేతలు జంకుతున్నారు. తమ పార్టీ బలపర్చిన నేతలు గెలిచే పరిస్థితి లేదని గుర్తించి, బలమైన బీఆర్ఎస్ అభ్యర్థులను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఏకగ్రీవానికి అవకాశం కల్పిస్తున్న�
పంచాయతీ ఎన్నికల వేళ.. గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించేందుకు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు రంగం లోకి దిగారు. ఊర్లలో ఇంటింటికీ తిరుగుతూ కేసీఆర్ హయాం�