ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నిబంధనలపై బుధవారం నిర్వహించిన ప్రీబిడ్ మీటింగ్లో వ్యా పారులు, మిల్లర్లు పలు అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ రైతుల ఆందోళనలతో అట్టుడికింది. వ్యాపారులు ధాన్యం ధరను తగ్గించారంటూ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఈ నెల 30న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. జిల్లాలో 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా 30న ఏదులాబాద్, కీసరలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.
తెలంగాణపై తొలి నుంచీ విషం కక్కుతున్న ‘అంధజ్యోతి’ మరోమారు తన దుర్బుద్ధిని బయటపెట్టింది. తాజాగా ప్రతీ అక్షరాన్నీ పేర్చి ధాన్యం టెండర్లపై వాస్తవాలను విస్మరించి అడ్డగోలుగా ఓ వార్త రాసి పడేసింది. కనీస ఆధార�
ధాన్యం కొనుగోలుకు ఆధార్ లింకు చేసి, రైతుల బయోమెట్రిక్ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ మేర కు ఆ శాఖ కమిషనర్ అనిల్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ధాన్యం వేలానికి సంబంధించిన నిబంధనల్లో పౌరసరఫరాల శాఖ పలు మార్పులు చేసింది. వేలంలో ఎక్కువ మంది వ్యాపారులు పాల్గొనేందుకు, పోటీతత్వాన్ని పెంచి సంస్థకు ఆదాయం పెంచేందుకు పలు నిబంధనలను సడలించింది. ఇప్పటికే న�
ధాన్యం వేలంలో పాల్గొనే సంస్థలకు వరుసగా మూడేండ్లపాటు ఏటా రూ.1,000 కోట్ల టర్నోవర్ ఉండాల్సిందేనని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిబంధనలు రూపొందించింది. దీంతోపాటు కంపెనీ విలువ రూ.100 కోట్లకు తగ్గకుండా ఉండాలని స్పష్టంచ
కేంద్రం కొర్రీలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) సతాయింపులతో మిల్లుల్లో పేరుకుపోయిన మిగులు ధాన్యాన్ని విక్రయించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. 2022-23 వానకాలం, యాసంగిలో మిగిలిన ధాన్యాన్ని వేల�
ధాన్యం దిగుబడిని నాలుగు కోట్ల టన్నులకు పెంచబోతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ మధ్యనే రాష్ట్ర మంత్రి జపాన్ రైస్మిల్లర్స్ను పిలిచి మాట్లాడిన్రు. రాష్ట్ర