ధాన్యం వేలానికి సంబంధించిన నిబంధనల్లో పౌరసరఫరాల శాఖ పలు మార్పులు చేసింది. వేలంలో ఎక్కువ మంది వ్యాపారులు పాల్గొనేందుకు, పోటీతత్వాన్ని పెంచి సంస్థకు ఆదాయం పెంచేందుకు పలు నిబంధనలను సడలించింది. ఇప్పటికే న�
ధాన్యం వేలంలో పాల్గొనే సంస్థలకు వరుసగా మూడేండ్లపాటు ఏటా రూ.1,000 కోట్ల టర్నోవర్ ఉండాల్సిందేనని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిబంధనలు రూపొందించింది. దీంతోపాటు కంపెనీ విలువ రూ.100 కోట్లకు తగ్గకుండా ఉండాలని స్పష్టంచ
కేంద్రం కొర్రీలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) సతాయింపులతో మిల్లుల్లో పేరుకుపోయిన మిగులు ధాన్యాన్ని విక్రయించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. 2022-23 వానకాలం, యాసంగిలో మిగిలిన ధాన్యాన్ని వేల�
ధాన్యం దిగుబడిని నాలుగు కోట్ల టన్నులకు పెంచబోతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ మధ్యనే రాష్ట్ర మంత్రి జపాన్ రైస్మిల్లర్స్ను పిలిచి మాట్లాడిన్రు. రాష్ట్ర
CM KCR | రాష్ట్రం నుంచి ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్న నేపథ్యంలో భారీగా పండుతున్న వరిని ఫుడ్ప్రాసెసింగ్ ద్వారా మార్కెటింగ్ చేసే మార్గాలను అన్వేషిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్
రిటైల్ మార్కెట్లో బియ్యం, గోధుమ ధరల్ని, సరఫరాను నియంత్రించే ఉద్దేశంతో ఈ-వేలం ద్వారా ఆహార ధాన్యాల్ని అమ్ముతున్నామని కేంద్రం ప్రకటించింది. జూన్ 28న గోధుమ, జులై 5న బియ్యం వేలాన్ని ఎఫ్సీఐ (ఫుడ్ కార్పొరేషన్�
జిల్లాలో ఈ ఏడాది యాసంగి సీజన్లో గత ఏడాది కంటే పెద్ద ఎత్తున ధాన్యం రైతు చేతికి వచ్చింది. అధికారులు వేసిన అంచనాలకు మించి ధాన్యం వెల్లువలా వచ్చి చేరింది. అధికారులు 2.30 లక్షల మెట్రిక్ టన్నులు వస్తాయని భావించ
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లను సజావుగా చేపడుతున్నది. కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజక�
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో జోరుగా తూకాలు జరుగుతున్నాయి. రైతులు యాసంగిలో సాగు చేసిన వరి పంట ఆలస్యంగా చేతికి రావడంతో కొనుగోలు కేంద్రాలు