యాసంగిలో రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అందించాలని సోమవారం రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. అయినా.. రైస్ మిల్లర్ల తీరు మారలేదు. మిల్లర్లు ఇష్టార�
కాలం కలిసి రాకున్నా, పంటకు సాగు నీరు అందకున్నా.. అష్టకష్టాలు పడి పంట సాగిన రైతాంగాన్ని ఇప్పుడు మిల్లర్లు దోచుకుంటున్నారు. యాసంగి ధాన్యానికి పచ్చ గింజ పేరుతో అతి తక్కువ ధర ఇస్తున్నారు.
ధాన్యం దొంగలు దొరికారు. వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం పెద్దదగడలోని ప్రభుత్వ గోడౌన్ నుంచి అర్ధరాత్రి ధాన్యం బస్తాలను దొంగిలించిన ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఈ విషయమై నమస్తే తెలంగాణ దినపత్రిక
‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన ‘సర్కారు ధాన్యం.. దర్జాగా మాయం!’ కథనంపై పోలీసుల్లో చలనం మొదలైంది. వనపర్తి జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామమైన పెద్దగడపలోని ప్రభుత్వ గోదాం ను�
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నిబంధనలపై బుధవారం నిర్వహించిన ప్రీబిడ్ మీటింగ్లో వ్యా పారులు, మిల్లర్లు పలు అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ రైతుల ఆందోళనలతో అట్టుడికింది. వ్యాపారులు ధాన్యం ధరను తగ్గించారంటూ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఈ నెల 30న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. జిల్లాలో 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా 30న ఏదులాబాద్, కీసరలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.
తెలంగాణపై తొలి నుంచీ విషం కక్కుతున్న ‘అంధజ్యోతి’ మరోమారు తన దుర్బుద్ధిని బయటపెట్టింది. తాజాగా ప్రతీ అక్షరాన్నీ పేర్చి ధాన్యం టెండర్లపై వాస్తవాలను విస్మరించి అడ్డగోలుగా ఓ వార్త రాసి పడేసింది. కనీస ఆధార�
ధాన్యం కొనుగోలుకు ఆధార్ లింకు చేసి, రైతుల బయోమెట్రిక్ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ మేర కు ఆ శాఖ కమిషనర్ అనిల్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.