CM KCR | రాష్ట్రం నుంచి ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్న నేపథ్యంలో భారీగా పండుతున్న వరిని ఫుడ్ప్రాసెసింగ్ ద్వారా మార్కెటింగ్ చేసే మార్గాలను అన్వేషిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్
రిటైల్ మార్కెట్లో బియ్యం, గోధుమ ధరల్ని, సరఫరాను నియంత్రించే ఉద్దేశంతో ఈ-వేలం ద్వారా ఆహార ధాన్యాల్ని అమ్ముతున్నామని కేంద్రం ప్రకటించింది. జూన్ 28న గోధుమ, జులై 5న బియ్యం వేలాన్ని ఎఫ్సీఐ (ఫుడ్ కార్పొరేషన్�
జిల్లాలో ఈ ఏడాది యాసంగి సీజన్లో గత ఏడాది కంటే పెద్ద ఎత్తున ధాన్యం రైతు చేతికి వచ్చింది. అధికారులు వేసిన అంచనాలకు మించి ధాన్యం వెల్లువలా వచ్చి చేరింది. అధికారులు 2.30 లక్షల మెట్రిక్ టన్నులు వస్తాయని భావించ
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లను సజావుగా చేపడుతున్నది. కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజక�
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో జోరుగా తూకాలు జరుగుతున్నాయి. రైతులు యాసంగిలో సాగు చేసిన వరి పంట ఆలస్యంగా చేతికి రావడంతో కొనుగోలు కేంద్రాలు
అకా ల వర్షాలు తగ్గిన తర్వాత యాసంగి ధాన్యం కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యే క శ్రద్ధతో కరీంనగర్లో ప్రక్రియ వేగంగా జరుగుతున్నది.
ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల నుంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గురువారం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల �
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా యాసంగి ధాన్యం సేకరణ ఊపందుకున్నది. జిల్లాలో 26,392.788 హెక్టార్లలో వరి సాగవ్వగా.. 1.63 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకనుగుణ�