అకా ల వర్షాలు తగ్గిన తర్వాత యాసంగి ధాన్యం కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యే క శ్రద్ధతో కరీంనగర్లో ప్రక్రియ వేగంగా జరుగుతున్నది.
ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల నుంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గురువారం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల �
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా యాసంగి ధాన్యం సేకరణ ఊపందుకున్నది. జిల్లాలో 26,392.788 హెక్టార్లలో వరి సాగవ్వగా.. 1.63 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకనుగుణ�
ధాన్యం కొనుగోళ్లలో నెలకొన్న ఆటంకాలపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లలో జిల్లా అగ్రస్థానంలో ఉన్నా మిగిలి ఉన్న దానిని సైతం త్వరగా కొనుగోలు చేసేల�
తడిసిన ప్రతి ధాన్యం గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్య పడొద్దని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ రెండో డివిజన్ వంగపహాడ్లో పీఏసీఎస్ ఆధ్వర్యలో ఏర్పాటు చేస
అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటి పాలు కావడంతో రైతన్న గోస అంతా ఇంతా కాదు. ఇదిలా ఉండగా ధాన్యాన్ని కొనుగోలు చేసే మిల్లర్లు కుమ్మక్కై తరుగు పేరిట అన్నదాతలను నిలువునా దో�
మండలంలోని వివిధ గ్రామా ల్లో శనివారం భారీ వర్షం కురిసింది. నవాబ్పేట, రుద్రారం, యన్మన్గండ్ల, రుక్కంపల్లి, ఇప్పటూర్, లోకిరేవు, లింగంపల్లి, చాకలిపల్లి, కొండాపూర్ తదితర గ్రామాల్లో సాయంత్రం ఉరుములు, ఈదురుగా
యాసంగి వరి సాగులో మరో ముఖ్యమైన సమస్య నూక శాతం. రైతులు మే నెలలో వరి కోతలు చేయడంతో ధాన్యం విరిగి నూకలు అవుతున్నాయి. నూక శాతాన్ని తగ్గించేందుకు ఆ ధాన్యాన్ని బాయిల్డ్ చేయాల్సి వస్తున్నది.
పంట చేతికి వచ్చిన సమయాన అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర చేసినా ప్రభుత్వం బాధ్యతగా అండగా నిలుస్తున్నది. కొద్దిరోజులుగా చెడగొట్టు వానలు చేనుపై ఉన్న పంటలకు నష్టం కలిగించడంతో పాటు అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్
అకాల వర్షాల కారణంగా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గత నెల 24 నుంచి ప్రతి రోజూ ఏదో ఒక చోట, ఒక్కో రోజు జిల్లా మొత్తంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. వడగండ్లు కురిసి వే లాది ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి.
ధాన్యం కొనుగోళ్లపై తనకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నల వర్షం కురిపించారు. వారు సమాధానాలు చెప్పకుండా తెల్లముఖం వేశారు.
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, తడిసిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్నదాతలు ఆందోళన చెందవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భర�