అన్నదాతలు అధైర్యపడొద్దని, ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. కాగా, మండలంలో శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానతో సుమారు 2200 ఎకరాల్లో వరి, 50 ఎకరాల్లో మక, 200 ఎకరా�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షబీభత్సం సృష్టించింది. వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నా యి. ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. పలుచోట్ల కురిసిన పిడుగుల వానకు ముగ్గురు మరణించగా, 20 గొర్రెలు మృత్యువాత పడ్డా యి.
యాసంగిలో పం డించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా కొనుగోలు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరె డ్డి నిరంజన్రెడ్డి సూచించారు. రాజపేటలో రాజనగరం పీఏసీసీఎస్ ఆధ్వ
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాసంగి సీజన్లో పండిన చివరి ధాన్యం గింజ వరకు కనీస మద్ద తు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
జిల్లాలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు శుక్రవారం ప్రారంభించారు.మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్, గంగరమంద, వేణుకిసాన్నగర్ తండా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జ�
రైతు ప్రయోజనాలను కాపాడేందుకు అధికారులు అంకితభావంతో కృషి చేయాలని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు సూచించారు. ఆయన అధ్యక్షతన జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో బుధవారం నిర్వహించిన సర్వసభ్య
యాసంగి వరి ధాన్యాన్ని ఊరూరా కొనుగోలు చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె సమీకృత కలెక్టరేట్లో కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి వీ�
యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భరోసానిచ్చారు. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ యార్డు, చీమలగడ్డలోని నిమ్మ మార్కెట్ వద్ద, మండల
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని కొర్రీలు పెట్టినా రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పష్టం చేశారు. ధాన్యం క�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం అకాల వర్షం కురిసింది. పలు మండలాల్లో పంటలు ధ్వంసమవగా.. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది.
క్యాష్ కటింగ్.. ఇది రైతులకు సుపరిచితమైన పదం. క్యాష్ కటింగ్ బారినపడని రైతు ఉండడంటే అతిశయోక్తి లేదు. రైతులు పండించిన ధాన్యాన్ని మార్కెట్లో వ్యాపారికి విక్రయిస్తే.. సదరు వ్యాపారి రైతుకు వెంటనే డబ్బులు �
సన్న, చిన్న కారు రై తుల కష్టాలను ప్రభుత్వం దూరం చేసింది. గ తంలో సరిపడినన్ని గోదాంలు లేకపోవడంతో ధాన్యాన్ని ఇంటి వద్ద నిల్వ చేసుకోలేక మద్దతు ధర వచ్చినా.. రాకున్నా అమ్ముకునేవారు. వీటన్నింటిని గుర్తించిన సర్క