యాసంగి ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ఎలాంటి కొర్రీలు పెట్టకుండా సహకరించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. గోదాము ల్లో స్థలం, ర్యా�
సూర్యాపేట మా ర్కెట్కు గురువారం రైతులు భారీగా ధాన్యం తీసుకొచ్చారు. దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరను నేపథ్యంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు మూడ్రోజుల పాటు సెలవు ప్రకటించారు.
ప్రజల నుంచి అందిన సమస్యల సత్వర పరిషారానికి ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయ సమావేశ మందిరం
హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్ను ఎక్స్లెన్స్ సెంటర్గా మారుస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా పూర్తయినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. 9.76 లక్షల మంది రైతుల నుంచి రూ.13,750 కోట్ల విలువైన 64.30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలం ధాన్యం కొనుగోళ్లు కొన్ని జిల్లాల్లో పూర్తి కాగా.. మరికొన్ని జిల్లాల్లో తుది దశకు చేరుకున్నా యి. డీఆర్డీఏ(ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ స హకార సంఘాలు(పీఏసీఎస్), డిస్
రుద్రూర్, కోటగిరి, వర్ని మండలాల్లో కృషి విజ్ఞాన కేంద్రం -రుద్రూర్ శాస్త్రవేత్తలు పి.విజయ్కుమార్, డా.రాజ్కుమార్ పంటల్లో రోగ నిర్ధారకాలను పరిశీలించేందుకు శనివారం క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు.
వానకాలం సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ శరవేగంగా కొనసాగుతున్నది. వికారాబాద్ జిల్లాలో 125 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇప్పటికే 17,451 మంది రైతుల నుంచి 97,601 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయ్యి�