వానకాలం సీజన్లో జిల్లాలో 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశమున్నందున సంబంధిత అధికారులు సన్నద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ రమేశ్ అధికారులకు సూచించారు.
మిల్లుల్లో ధాన్యం బస్తాల లెక్కల్లో తేడా ఉన్నదని, మరికొన్ని మిల్లుల్లో లెక్కింపునకు అనుగుణంగా ధాన్యం బస్తాలు లేవనే సాకుతో ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మిల్లుల నుంచి సీఎమ్మార్ తీసుకోవడాన�
రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని జిల్లా సివిల్ సప్లయ్ డీఎం హరీశ్ అన్నారు. ఆదివారం మిరుదొడ్డి మండలంలోని కొండాపూర్, అందె, అల్వాల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా
జూన్ మొదటి వారంలోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి లారీల కొరత ఉండొద్దు అదనపు కలెక్టర్ రమేశ్ మెదక్ అర్బన్, మే 28 : జూన్ మొదటి వారంలోగా జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేలా అధికారులు పనిచేయాలని అ
500 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి జూన్ 10 నాటికి మొత్తం పూర్తయ్యే అవకాశం సేకరించిన ధాన్యం విలువ 5888 కోట్లు హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుత �
నిబంధనల ప్రకారం ధాన్యం తీసుకురావాలి సొసైటీల ఆధ్వర్యంలో పెట్రోల్ పంపుల ఏర్పాటు వ్యాపార అవకాశాలను వినియోగించుకుంటాం : డీసీవో సంజీవరెడ్డి నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి తేమ లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాదన్నపేట, భాంజీపేటలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం నర్సంపేట రూరల్, మే 4: రైతు స�
యాసంగి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. ధాన్యం కొనుగోలు చేయలేమని కేంద్ర మంత్రులు చెప్పడం బాధాకరమన్నారు. దీని వెనుక కార్పొరేట్�
యాసంగిలో పండించిన వడ్లను కొనుగోలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా స్థానిక సంస్థల పాలక వర్గాల ఏకగ్రీవ తీర్మానాలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్ : ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాచం చేస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ జిల్లాలోని ఆర్మూర్ �