1.55 కోట్ల టన్నులకు పెరగనున్న ఆహారధాన్యాలు 69.46 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తయ్యే అవకాశం తొలి అంచనాలు వెల్లడించిన అర్ధగణాంకశాఖ హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రస్తుతం సాగవుతున్న వానకాలం �
దొడ్డు బియ్యంపై కేంద్రం మళ్లీ అదే మాట పోషకాహార భద్రత సాధించడమే లక్ష్యం చిరుధాన్యాలు, ఆయిల్పామ్కు ప్రోత్సాహం తెలంగాణ రైతులకు చేకూరనున్న మేలు పోషక ధాన్యాల మహాసమ్మేళనం-3.0లో కేంద్రమంత్రి నరేంద్రసింగ్ త�
తవుడు, నూకలు లేకుండా చర్యలు విదేశాలకు ధాన్యం ఎగుమతే లక్ష్యం హాఫ్ బాయిల్డ్ రైస్కు ప్రాధాన్యం ఆధునిక మిల్లుల ఏర్పాటుకు సన్నాహాలు హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): తవుడుకు తావే ఉండదు. నూక గింజ కనిపించ
దేశానికి 92 లక్షల టన్నుల ధాన్యమిచ్చాం: సీఎం కేసీఆర్హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఒకనాడు బాధపడిన రైతు ఇవాళ దేశానికే ఆదర్శంగా మారాడని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం సిరిసిల్లలో సీఎం మ
జపాన్ యంత్రాలు పరిశీలించిన మంత్రి గంగులహైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా మిల్లిం గ్ సామర్థ్యం పెంచేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తు
ఇయ్యాళ తెలంగాణ అన్నపూర్ణ. పుట్ల కొద్దీ వడ్లు. బస్తాల నిండా బియ్యం. ఊరిప్పుడు పుదించిన మందగంప. పెద్ద రైతులే కాదు, చిన్న, సన్నకారు రైతులు కూడా మస్తు ఖుషీగున్నరు. పుష్కలంగ ధాన్యం పండింది. పండిన పంటను ప్రభుత్వం
కొన్న ధాన్యం 90 లక్షల టన్నులు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అత్యధికం ముగిసిన యాసంగి కొనుగోళ్లు ఏడేండ్లలో 576% పెరుగుదల ఒక్కఏడాదే 1.40 కోట్ల టన్నులు యాసంగిలో రికార్డు దిగుబడి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దార్శని�
6.68 లక్షల టన్నుల కొనుగోళ్లతో అత్యధికం వడ్ల కొనుగోళ్లలో ఆల్టైం హయ్యెస్ట్ రికార్డు ఉమ్మడి జిల్లాలో 14.37 లక్షల టన్నుల కొనుగోళ్లు మార్కెట్లలో మరో 3 లక్షల టన్నుల వరిధాన్యం ఎంఎస్పీ ఏర్పడిననాటి నుంచీ ఈసారే అత్య�
అవగాహన లేకపోతే అన్నీ మూసుకొని కూర్చోండి జోకర్లు, బఫూన్లలా బీజేపీ నేతలు ప్రతిగింజనూ కొంటున్నాం దమ్ముంటే ఒక్కప్రాజెక్టుకైనా జాతీయహోదా తెప్పించండి రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ�
మూడ్రోజుల్లో ఖాతాలో జమకు చర్యలు రేషన్ డీలర్లకు 28 కోట్ల కమీషన్ విడుదల పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి వెల్లడి హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా రైతులకు మూడురోజుల్లో నగదు చ
జూన్ మొదటి వారంలోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా సాకుతో దేశంలోని ఏ రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేయకపోయినా, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట
లాక్డౌన్లోనూ ఇబ్బందుల్లేకుండా చర్యలు 72 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు నమస్తే తెలంగాణ నెట్వర్క్: కరోనా సమయంలో నూ రాష్ట్ర ప్రభుత్వం రైతులపై తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నది. ఏ రాష్ట్రంలో లేనివిధంగ�
వనపర్తి, మే15 : రైతుల నుంచి ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టంచేశారు. వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై జడ్పీ చైర్మ న్ లాక్నాథ్�
సర్వీసుల కోసం ఆర్టీసీకి పౌరసరఫరాలశాఖ లేఖకల్లాలు, కేంద్రాల నుంచి తరలింపు సమస్యకు చెక్ హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కల్లాలు, కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపునకు ఆర్టీసీ కార్గో సేవలను వినియోగిం�