కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి తేమ లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాదన్నపేట, భాంజీపేటలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం నర్సంపేట రూరల్, మే 4: రైతు స�
యాసంగి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. ధాన్యం కొనుగోలు చేయలేమని కేంద్ర మంత్రులు చెప్పడం బాధాకరమన్నారు. దీని వెనుక కార్పొరేట్�
యాసంగిలో పండించిన వడ్లను కొనుగోలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా స్థానిక సంస్థల పాలక వర్గాల ఏకగ్రీవ తీర్మానాలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్ : ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాచం చేస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ జిల్లాలోని ఆర్మూర్ �
రైతులు వారిష్టమొచ్చిన చోట అమ్ముకొంటరు ఐకేపీ కేంద్రాలు ఉంటే ఏంది.. పోతే ఏంది? ధాన్యంపై రాతపూర్వక హామీ ఇచ్చేది లేదు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు వ్యాఖ్యలు హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘ధాన్యం
అక్రమంగా తరలిస్తున్న అక్కడి వ్యాపారులు అడ్డుకుంటున్న పోలీసులు ఉండవెల్లి, నవంబర్ 26: తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఏపీకి చెందిన కొందరు మిల్లర్లు, వ్యాపారులు అక్కడి ధాన్యాన్ని ఇక్క�
కేంద్రాలను ప్రారంభిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల మోములో వెల్లివిరుస్తున్న ఆనందం నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 27: కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేది లేదని స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభ�
6,545 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ సమీక్ష ఆరబోసి, తీసుకొని రావాలని రైతులకు సూచన హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): గతేడాది మాదిరిగానే ఈ వానకాలంలోనూ మొత్తం ధాన్యం ప్రభుత్
1.55 కోట్ల టన్నులకు పెరగనున్న ఆహారధాన్యాలు 69.46 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తయ్యే అవకాశం తొలి అంచనాలు వెల్లడించిన అర్ధగణాంకశాఖ హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రస్తుతం సాగవుతున్న వానకాలం �
దొడ్డు బియ్యంపై కేంద్రం మళ్లీ అదే మాట పోషకాహార భద్రత సాధించడమే లక్ష్యం చిరుధాన్యాలు, ఆయిల్పామ్కు ప్రోత్సాహం తెలంగాణ రైతులకు చేకూరనున్న మేలు పోషక ధాన్యాల మహాసమ్మేళనం-3.0లో కేంద్రమంత్రి నరేంద్రసింగ్ త�
తవుడు, నూకలు లేకుండా చర్యలు విదేశాలకు ధాన్యం ఎగుమతే లక్ష్యం హాఫ్ బాయిల్డ్ రైస్కు ప్రాధాన్యం ఆధునిక మిల్లుల ఏర్పాటుకు సన్నాహాలు హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): తవుడుకు తావే ఉండదు. నూక గింజ కనిపించ
దేశానికి 92 లక్షల టన్నుల ధాన్యమిచ్చాం: సీఎం కేసీఆర్హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఒకనాడు బాధపడిన రైతు ఇవాళ దేశానికే ఆదర్శంగా మారాడని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం సిరిసిల్లలో సీఎం మ