ఎమ్మెల్యే శంకర్ నాయక్ | ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులు అధైర్య పడొద్దని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు.
మిల్లుల్లో స్థలసమస్య లేకుండా చూడాలి క్రాప్ బుకింగ్ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు అధికారులకు మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశం హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన�
టెలికాన్ఫరెన్స్లో మంత్రి నిరంజన్రెడ్డివనపర్తి, ఏప్రిల్ 25: రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించార�
ప్రభుత్వ సబ్సిడీతో నిర్మాణం వినియోగంలోకి వస్తున్న కల్లాలు ఆసక్తిచూపుతున్న మిగతా రైతులు సూర్యాపేట, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసేందుకు ప్రభుత్వానికి గోదాములు ఎంత అవసరమో.. క
రైతులెవరూ ఆందోళన చెందొద్దు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని వ్యవసాయశాఖ మంత్రి స�
వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్, ఏప్రిల్ 16 : రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రైతులు కరోనా నిబంధనలు పాట�
పంట చేతికొస్తున్న వేళ చెడుగొట్టు వాన తడిసిన ధాన్యం.. రాలిన మామిడికాయలు అత్యధికంగా లింగాలఘన్పూర్లో 4.4 సెం.మీ. పిడుగుపాటుకు మెదక్ జిల్లాలో ఒకరి మృతి నమస్తే తెలంగాణ నెట్వర్క్: రాష్ట్రంలో చెడుగొట్టు వాన
మంత్రి కొప్పుల | జిల్లాలో యాసంగి 2020-21 పంటకు సంబంధించి నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరపై కొనుగోలు చేస్తామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రైతు వినూత్న ఆలోచన రెండు రోజుల పని రెండు గంటల్లోనే పూర్తి యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మండే ఎండలు ఓవైపు.. కూలీల కొరత మరోవైపు.. ఓ రైతు వినూత్న ఆలోచనకు తెరత�
ధాన్యం కొనుగోలు కేంద్రాలు | రైతులను కష్ట కాలంలో ఆదుకోవాలన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ మరోసారి ధాన్యం కొనుగోలుకు సిద్ధ పడ్డారు. ఆయన మనసున్న గొప్ప నాయకుడని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి �